Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేధింపులకు నిరసనగా 24న ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 21,2022

వేధింపులకు నిరసనగా 24న ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు

- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు...
- డిపోల ఎదుట ధర్నాలు, నిరసనలు
- జూన్‌ 14న ఆర్టీసీ స్థితిగతులపై రాజకీయపార్టీలతో సదస్సు : టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
- యాజమాన్య తొత్తులుగా మారకండి
- టీఎమ్‌యూ రెండు గ్రూపులకు హితవు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
            ఆర్టీసీలో యాజమాన్య వేధింపులకు నిరసనగా ఈనెల 24న కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతారని 8 కార్మిక సంఘాలతో కూడిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆరోజు కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలనీ, ఆయా డిపోల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ పేరుచెప్పి డిపోల్లో కేఎమ్‌పీఎల్‌, కౌన్సిలింగ్‌, ఈపీకే పేర్లతో కార్మికులను అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎమ్‌డీ తక్షణం జోక్యం చేసుకొని అధికారుల్ని నియంత్రించాలని కోరారు. ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఎమ్‌డీ చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అది పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు. శుక్రవారంనాడిక్కడి తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎమ్‌యూ) రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ సమావేశం చైర్మెన్‌ కే రాజిరెడ్డి (ఈయూ) అధ్యక్షతన జరిగింది. వైస్‌ చైర్మెన్‌ కే హనుమంతు ముదిరాజ్‌ (టీజేఎమ్‌యూ), కో కన్వీనర్‌ ఎస్‌ సురేష్‌ (బీడబ్ల్యూయూ), జేఏసీ నాయకులు జీఆర్‌ రెడ్డి (ఎస్‌డబ్ల్యూఎఫ్‌), స్వాములయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కార్మిక చట్టాలను గౌరవించి వెంటనే ఆర్టీసీలో ట్రేడ్‌ యూనియన్లను అనుమతించాలి. సిబ్బందిపై వేధింపులు తక్షణం మానుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి' అనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికుల కష్టనష్టాలతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మిక సంఘాల జేఏసీ ఏర్పడి 8 నెలలు అయ్యిందనీ, ఆర్టీసీకి ఎమ్‌డీ, చైర్మెన్‌ నియామకం జరిగి రోజులు గడిచాయనీ, కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఇప్పటి వరకు వేచి చూసినట్టు వివరించారు. కానీ యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఇప్పటి వరకు జాతీయ కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల మద్దతును తాము కోరలేదన్నారు. కానీ ప్రభుత్వం, యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో తప్పనిసరై భవిష్యత్‌ పోరాటాలకు రాజకీయపార్టీల మద్దతును అడగవలసి వస్తున్నదని వివరించారు. దీనిలో భాగంగా జూన్‌ 14న రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నాయకులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ వచ్చే ప్రతిపాదనలు, సలహాలు, సూచనలను క్రోడీకరించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. నిజామాబాద్‌లో అధికారుల వేధింపులు భరించలేక బట్టలు విప్పి నిరసన తెలిపిన డ్రైవర్‌ గణేష్‌ను సస్పెండ్‌ చేయడాన్ని నాయకులు తప్పుపట్టారు. వేధింపులపై నిరసన తెలిపితే వాటికి పరిష్కారాలు చూపాలి కానీ, సస్పెండ్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. పనిభారాలు పెరిగాయన్నారు. కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, ఆరు డిఏలు, 2013 వేతన సవరణ బకాయిలు, నైటవుట్‌ బత్తాలు, ఇతర అలవెన్సులు సహా ఏవీ ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి అలవెన్సు కూడా పెంచకుండా కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని విమర్శించారు. పీఎఫ్‌కు రూ.1,400 కోట్లు, సీసీఎస్‌కు రూ.850 కోట్లు, ఎస్‌ఆర్‌బీఎస్‌కు రూ.398 కోట్లు, ఎస్‌బీటీ నుంచి 145 కోట్లు...మొత్తం రూ.2,793 కోట్ల సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సి ఉన్నదని వివరించారు.
యాజమాన్య తొత్తులుగా మారకండి
టీఎమ్‌యూ రెండు గ్రూపులకు జేఏసీ హితవు
            టీఎమ్‌యూలోని రెండు గ్రూపులు యాజమాన్య తొత్తులుగా మారొద్దని జేఏసీ నేతలు హెచ్చరించారు. సంస్థలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఒత్తిళ్లు భరించలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆ రెండు గ్రూపులు ఎలాంటి కార్యాచరణ ప్రకటించకుండా చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. తక్షణం టీఎమ్‌యూ రెండు గ్రూపులు జేఏసీలోకి వచ్చి, కార్మికుల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.