Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ ఏడాదిలోనే 715 కిమీ ఎన్‌హెచ్‌లకు టెండర్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 21,2022

ఈ ఏడాదిలోనే 715 కిమీ ఎన్‌హెచ్‌లకు టెండర్లు

- రాష్ట్రంలో రూ.28,615 కోట్లతో హైవేల నిర్మాణం
- 10 ప్రాజెక్టులలో ఏడింటికి భూసేకరణ పూర్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌
             తెలంగాణ జాతీయ రహదారుల నిర్మాణంపై నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) దష్టి సారించింది. ఈ ఏడాది రూ.28,615 కోట్ల వ్యయంతో 715 కిలోమీటర్ల మేర ఉండే, 10 ప్రాజెక్టులకు ఎన్‌హెచ్‌ ఏఐ అధికారులు టెండర్లు ఫైనల్‌ చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆ విభాగ అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.
రెండు ప్రాజెక్టులదే సింహభాగం
ఈ ఏడాది విస్తరించనున్న జాతీయ రహదారుల్లో రెండు ప్రాజెక్టులకే అధికంగా ఖర్చు చేయనున్నారు. వీటిలో నాగ్‌పూర్‌ -విజయవాడ 163జీ హైవేను 311 కిలోమీటర్ల మేరకు మూడు ప్యాకేజీలుగా రూ.8994 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండేండ్ల కిందే భూసేకరణ పూర్తయిందని, కొన్ని ప్యాకేజీల్లో రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) సంగారెడ్డి-నర్సాపూర్‌-తుఫ్రాన్‌ -చౌటుప్పల్‌ (ఉత్తరభాగం)ను 158కిలోమీటర్లను రూ.11,590 కోట్లతో విస్తరించ నున్నారు. ఈ మెగా ప్రాజెక్టు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్‌లను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు భూముల కోల్పోతున్న రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అధికారులు అభ్యంతరాలను స్వీకరిం చి, పరిష్కరించే పనిలో నిమగమయ్యారు. ఈ ఏడాది చేపట్టనున్న ఈ ఏడు ప్రాజెక్టులలో తొండప ల్లి-కొత్తూరు (12కిమీ), కాలకల్లు-గుండ్లపోచంపల్లి (17కిమీ) ప్రాజెక్టులను గత నెల 29న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంషా బాద్‌లో ఇటీవల శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో వేగంగా హైవేల విస్తరణ - కష్ణప్రసాద్‌ , రీజనల్‌ ఆఫీసర్‌ , ఎన్‌హెచ్‌ఏఐ
రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలో నేషనల్‌ హైవేల విస్తరణ వేగంగా జరుగుతున్నది. గత ఎనిమిదేండ్లలో సుమారు 2,500 కిలోమీటర్ల విస్తరణ పెరిగింది. ఈ హైవేలను గ్రీన్‌ ఫీల్డ్‌ , బ్రౌన్‌ ఫీల్డ్‌ పద్ధతిలో నిర్మిస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు ఇప్పటికే రెండు గెజిట్లు విడుదలచేశాం. అభ్యంతరాల స్వీకరణను స్ధానిక ఆర్డీవోలు తీసుకుంటున్నారు. నాగపూర్‌ - విజయవాడ సెక్షన్‌ లో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్‌ , ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ప్రాజెక్టుకు ఈ ఏడాదిలో టెండర్లు పిలుస్తాం. ఈ పది ప్రాజెక్టులలో ఏడు ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయింది.
ఈ ఏడాది టెండర్లు ఖరారు చేయనున్న
ప్రాజెక్టుల వివరాలు
- కరీంనగర్‌ - వరంగల్‌ ,68 కిమీ ,రూ. 2146.86 కోట్లు ఎన్‌ హెచ్‌ 563
- తొండపల్లి- కొత్తూరు,12 కిమీ, రూ.541.60 కోట్లు ఎన్‌ హెచ్‌ 44
- కాలకల్లు- గుండ్లపోచంపల్లి ,17కిమీ రూ.955.50 కోట్లు ఎన్‌ హెచ్‌44
- జగిత్యాల- కరీంనగర్‌ 59 కిమీ, రూ.1900 కోట్లు ఎన్‌ హెచ్‌ 563
- డియెసుగర్‌ -జడ్చర్ల ప్యాకేజ్‌ 1 , 44కిమీ రూ.1375 కోట్లు, ఎన్‌ హెచ్‌ 167
- మరికల్‌ -జడ్జర్ల ప్యాకేజ్‌ 2 46కిమీ ,రూ.1112 కోట్లు ఎన్‌ హెచ్‌ 167
- మంచిర్యాల - వరంగల్‌ , 112 కిమీ, రూ.2795 కోట్లు, ఎన్‌ హెచ్‌ 163జి
- వరంగల్‌ -ఖమ్మం 109కిమీ రూ.3088 కోట్లు ఎన్‌ హెచ్‌ 163జి
- ఖమ్మం - ఏపీ బార్డర్‌ ,90కిమీ, రూ.3111 కోట్లు ఎన్‌ హెచ్‌ 163జి
- సంగారెడ్డి-నర్సాపూర్‌-తుఫ్రాన్‌- చౌటప్పల్‌
( ఆర్‌ ఆర్‌ ఆర్‌ ) 158కిమీ రూ.11590 కోట్లు ఎన్‌ హెచ్‌ 161ఏఏ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.