Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం

- ఢిల్లీ తరహా విద్యావిధానమైతే ఆమోదిస్తా..
- రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి
- ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
నూతన విద్యావిధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. శనివారం ఢిల్లీలోని మోడీబాగ్‌లో సర్వోదయ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాతో కలిసి ఆయన సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తాము అనుసరిస్తున్న కాన్సెప్ట్‌ను, ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్న బడ్జెట్‌ తదితరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. 30 నిమిషాలపాటు ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కేసీఆర్‌ తిలకించారు. విద్యాభివృద్ధి కోసం కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్‌ కరిక్యులమ్‌ను అక్కడి అధికారులు చంద్రశేఖర్‌రావుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ తరహా విద్యావిధానమైతే తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంపై కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో విద్యావిధానముందనీ, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన బాగుందనీ, విద్యార్థులు ఉద్యోగాలిచ్చే వారిగా మారుతున్నారని అభినందించారు. తెలంగాణ అధికారులను, ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపించి రాష్ట్రంలో విద్యావిధానాన్ని మారుస్తామని ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే వాటిని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఐదేండ్ల క్రితం ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల గురించి తెలుసుకుని 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లు బాగున్నాయనీ, ప్రతి రోజు 90 నుంచి 105 మంది వరకు రోగులను చూస్తున్నారని చెప్పారు.
కేసీఆర్‌కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి....కేజ్రీవాల్‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొనియాడారు. ఢిల్లీ స్కూల్‌ను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల గదులన్నీ పరిశీలించారనీ, ఒక్కో ప్రశ్న అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ప్రముఖులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆర్థికవేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికకుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకుని రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.మూడు లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్సింగ్‌ కూడా పాల్గొననున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కేసీఆర్‌ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌ తిరిగి రానున్నారు. ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌ కేసీఆర్‌తో ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌-23లోని కేసీఆర్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల గురించి వారి మధ్య ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరంపై వారివురు చర్చించినట్టు తెలిసింది.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేసం వివరాలడిగితే సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అది చిన్న విషయమనీ, దేశ రాజకీయాల్లో సంచలనం జరగబోతున్నదని చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.