Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం

- అందుబాటులోకి రూ.100 కోట్ల అత్యాధునిక వైద్యపరికరాలు
- ఎంఆర్‌ఐ మిషన్‌, క్యాత్‌ల్యాబ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
               గాంధీ ఆస్పత్రిలో త్వరలోనే సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. 'గాంధీ'లో ఆదివారం రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్‌ఐ మిషన్‌, రూ. 9 కోట్ల విలువైన క్యాత్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..ఆస్పత్రిలో దాదాపు 100 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నామని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌ సంతానం లేని దంపతులకు వరం లాంటిదని చెప్పారు. ప్లేట్ల బురుజు, వరంగల్‌ ఆస్పత్రుల్లోనూ ఆ సెంటర్లను రూ.5 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలో తెలంగాణ సర్కారే తొలిసారి ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ప్రజలు కూడా వైద్యం కోసం వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన చరిత్ర గాంధీకుందనీ, సుమారు లక్ష మంది పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించిందనీ, కోవిడ్‌ సోకిన 1698 గర్భిణీలకు డెలివరీలు చేయడంతో పాటు 1163 మందికి బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యం అందించిందని వివరించారు. మోకాలి చిప్ప మార్పిడి లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదనీ, గాంధీ ఆస్పత్రిలో నాలుగు నెలల్లో 48, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50కిపైగా మోకీలు ఆపరేషన్లు ఉచితంగా చేశామని చెప్పారు. నిజామాబాద్‌, వేములవాడ, సిద్దిపేట ఆస్పత్రుల్లోనూ మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభమయ్యా యని తెలిపారు. గుండెసంబంధ రోగులకు గాంధీలోని క్యాత్‌ల్యాబ్‌ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్‌ఐతో పాటు వెంటిలేటర్లు, అత్యాధునిక ఐసీయూలు, మోడ్యులర్‌ థియేటర్లు, ఎండోస్కోప్స్‌, క్యాథ్‌ల్యాబ్‌ వంటి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు. 20 కోట్లతో తొలిసారి బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటనెన్స్‌ పాలసీని తీసుకురాబోతున్నదనీ, తద్వారా అన్ని ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయని తెలిపారు. ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా బడ్జెట్‌లో రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్నవాటిపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 91 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. టి డయాగస్టిక్‌లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామనీ, ఆ సంఖ్యను 134కి పెంచబోతున్నామని తెలిపారు. రోగుల సహాయకుల కోసం 18 చోట్ల రూ.5 భోజనం అందిస్తున్నామనీ, షెల్టర్‌ హోమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎస్‌ఎమ్‌ఎస్‌ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీఎంఇ రమేష్‌ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.