Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
26న ఐఎస్‌బీకి ప్రధాని మోడీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2022

26న ఐఎస్‌బీకి ప్రధాని మోడీ

- పట్టభద్రుల దినోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరు
- హైదరాబాద్‌లో లేనందున సీఎం కేసీఆర్‌ రాలేకపోతున్నారు : డీన్‌ ప్రొఫెసర్‌ మదన్‌ పిల్లుట్ల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పట్టభద్రుల దినోత్సవం ఈనెల 26న జరుగుతుందనీ, ముఖ్యఅతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ మదన్‌ పిల్లుట్ల చెప్పారు. అదేరోజు ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001లో నాటి ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి దీన్ని ప్రారంభోత్సవం చేశారని గుర్తు చేశారు. ఐఎస్‌బీ ఐదో వార్షికోత్సవానికి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పదో వార్షికోత్సవానికి నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, 15వ వార్షికోత్సవానికి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారని చెప్పారు. ఇప్పుడు 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన పట్టభద్రుల దినోత్సవాన్ని మొదటిసారి ఐఎస్‌బీ హైదరాబాద్‌కు చెందిన 600 మంది, మొహాలికి చెందిన 300 మంది కలిపి 900 మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నామని వివరించారు. ఎనిమిది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను ప్రదానం చేస్తారని చెప్పారు. విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేస్తారని అన్నారు. ప్రొటోకాల్‌, ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన సూచనల ప్రకారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర అధికారులు హాజరవుతారని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో అందుబాటులో లేనందున, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఐఎస్‌బీకి ఈనెల 26న సీఎం కేసీఆర్‌ రావడం లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తమకు సమాచారం ఇచ్చిందని వివరించారు. అయితే సీనియర్‌ మంత్రిని పంపిస్తామంటూ అందులో పేర్కొన్నారని అన్నారు. ఆ మంత్రి ఎవరనేది ఇంకా తెలియదన్నారు.
ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ర్యాంకుల్లో దేశంలోనే నెంబర్‌వన్‌ ఐఎస్‌బీ
             ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్‌ ప్రోగ్రామ్‌లో దేశంలోనే ఐఎస్‌బీ నెంబర్‌వన్‌గా నిలిచిందని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ దీపామణి చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో గతంలో 64వ ర్యాంకు ఉంటే ప్రస్తుతం 38వ ర్యాంకు సాధించిందని వివరించారు. 49 వేల మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఐఎస్‌బీ శిక్షణ ఇచ్చిందన్నారు. వ్యక్తిగతంగా, పరిశ్రమలకు అవసరమైన పరిజ్ఞానాన్ని వారికి అందించామని అన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వ్యాపార రంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా సరైన ప్రణాళిక రూపొందించుకునేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌బీ ప్రొఫెసర్‌ గురు పాల్గొన్నారు.
ఐఎస్‌బీని పరిశీలించిన సివి ఆనంద్‌
             ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నందున ఐఎస్‌బీ ప్రాంగణాన్ని హైదరాబాద్‌ సీపీ సివి ఆనంద్‌ పరిశీలించారు. ఆయనతోపాటు హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ ఎఆర్‌ శ్రీనివాస్‌, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మొహంతి ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు, భద్రత వంటి అంశాలను పరిశీలించారు. ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్లతో పలు అంశాలపై వారు చర్చించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.