Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళల హక్కులను కాపాడటమే కమిషన్‌ బాధ్యత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 25,2022

మహిళల హక్కులను కాపాడటమే కమిషన్‌ బాధ్యత

- ప్రతి పెండ్లినీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి : చైర్‌పర్సన్‌ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాన-భువనగిరిరూరల్‌
           మహిళలు, బాలికలకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న హక్కులను కాపాడటమే మహిళా హక్కుల కమిషన్‌ కమిషన్‌ బాధ్యత అని చైర్‌పర్సన్‌ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ మహిళా సంఘాలు, ఆశా, ఏఎన్‌ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సెక్రెటరీలతో మంగళవారం 'మహిళా హక్కులు, సాధికారత'పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల రక్షణ చట్టాలపై, హక్కులపై ఆశా, అంగన్వాడీ, ఏఎన్‌ఎం, మహిళా సంఘాల సభ్యులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా చట్టాల గురించి కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలన్నారు. మహిళలు ఎక్కడ ఇబ్బందులకు గురవుతారో అక్కడికి వెళ్లి సుమోటోగా కేసు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు, వర్కింగ్‌ ఉమెన్‌ సెంటర్లు తనిఖీ చేసే అధికారం కమిషన్‌కు వుందని చెప్పారు. కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారని, లింగ సమానత్వం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. మహిళా రక్షణకు అనేక చట్టాలు తెచ్చారన్నారు. వరకట్న నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, సీనియర్‌ సిటిజెన్‌ ప్రొటెక్షన్‌ మెయింటెనెన్స్‌ చట్టాలు తెచ్చారని వివరించారు. 108 సఖీ హెల్ప్‌ లైన్‌ ద్వారా, 1098 చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ ద్వారా లేదా పోస్టల్‌, ట్విట్టర్‌, ఈ మెయిల్‌ తదితర మార్గాల ద్వారా లేదా కమిషన్‌ నెంబర్‌ 9490555533కు మహిళలు సమస్యలను తెలియజేయొచ్చని, వారికి అండగా కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. మ్యారేజీ యాక్టు ప్రకారం ప్రతి పెండ్లినీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు మ్యారేజీ రిజిస్ట్రేషన్స్‌పై మహిళలను చైతన్యపరచాలని సూచించారు. జిల్లా లీగల్‌ సెల్‌ ద్వారా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టారని తెలిపారు. షీ టీంలు, సఖీ సెంటర్స్‌, సైబర్‌ టీం, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఏర్పాటుతో మహిళలు మోసపోకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కమిషన్‌ నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర మహిళా కమిషన్‌ సెక్రెటరీ కృష్ణవేణి వివరించారు. మహిళా సంఘం ప్రతినిధి ప్రశాంతి, జిల్లా బాలల సంక్షేమ కోఆర్డినేటర్‌ బండారు జయశ్రీ, సఖీ కేంద్రం కోఆర్డినేటర్‌ ప్రమీల, గ్రామీణ మహిళా రైతు సమితి అధ్యక్షులు విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద మహిళల హక్కులు, బాధ్యతలపై ప్రసంగించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, గృహ హింస సంబంధించిన రక్షణ చట్టాలపై హైకోర్టు అడ్వకేట్‌ మంజూష పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అంతకుముందు చైర్‌పర్సన్‌, సభ్యులు పట్టణంలోని కృషి ఐటీఐ బాలికల వసతి గృహాన్ని, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. భోజన వసతులను పరిశీలించారు. సఖీ సెంటర్‌ను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు షహీన్‌ అఫ్రోజ్‌, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి, కటారి రేవతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.