Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అటూ.. ఇటూ.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

అటూ.. ఇటూ..

- హైదరాబాద్‌కు మోడీ... బెంగుళూరుకు కేసీఆర్‌
- నేడు ఐఎస్‌బీ ద్విదశాబ్ధి వార్షికోత్సవానికి ప్రధాని
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని హాజరు
- మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీకి సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           రాష్ట్రంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మాత్రం గురువారం బెంగుళూరుకు వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తుంటే ముఖ్యమంత్రి లేకపోవడం గమనార్హం. భారత్‌ బయోటెక్‌ సందర్శించినపుడు, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ముఖ్యఅతిధిగా ప్రధాని మోడీ వచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. గురువారం ఐఎస్‌బీ దిదశాబ్ధి వార్షికోత్సవానికి ప్రధాని వస్తుంటే ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలు అందరిలోనూ ఆసక్తికరంగా మారాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ధి వార్షికోత్సవానికి ముఖ్యఅతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మొదటిసారి ఐఎస్‌బీ హైదరాబాద్‌కు చెందిన 600 మంది, మొహాలికి చెందిన 330 మంది కలిపి మొత్తం 930 మంది విద్యార్థులతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఎనిమిది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.
భారీ భద్రత
           ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్‌బీ విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రోన్‌ కెమెరాలకు అనుమతిని నిరాకరించారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సెలవులో ఉన్నందున హైదరాబాద్‌ సీపీ సివి ఆనంద్‌కు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఇన్‌ఛార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
నగరంలో ప్రధాని పర్యటన వివరాలు
8మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
8మధ్యాహ్నం 1.45 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో బీజేపీ నేతలతో సమావేశమవుతారు.
8మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కి చేరుకుంటారు. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన రెండు కిలోమీటర్లు ఐఎస్‌బీకి ప్రయాణం చేస్తారు.
8మధ్యాహ్నం రెండు గంటలకు ఐఎస్‌బీకి చేరుకుంటారు. మొక్క నాటుతారు.
8ఐఎస్‌బీ చరిత్రను డీన్‌ మదన్‌ పిల్లుట్ల వివరిస్తారు.
8మధ్యాహ్నం 2.31 నుంచి 2.35 గంటల వరకు విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తారు.
8మధ్యాహ్నం 2.35 నుంచి 3.10 గంటల వరకు ప్రధాని ప్రసంగం ఉంటుంది.
8మధ్యాహ్నం 3.10 గంటలకు ఐఎస్‌బీ నుంచి బయల్దేరి వెళ్తారు.
8మధ్యాహ్న 3.25 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరకుంటారు.
8మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 3.50 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు.
8మధ్యాహ్నం 3.55 గంటలకు బేగంపేట నుంచి చెన్నైకి బయల్దేరి వెళ్తారు.
సీఎం కేసీఆర్‌ పర్యటన వివరాలు
           గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెంగుళూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. ఈనెల 27న బెంగుళూరు నుంచి రాలేగావ్‌ సిద్ధి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం కేసీఆర్‌ షిర్డీ వెళ్తారు. అక్కడి నుంచి పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఈనెల 29,30 తేదీల్లో పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతారు. గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శిస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా వారి కుటుంబాలను సీఎం ఆదుకుంటారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.