Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?

- నేడు టీఏఎఫ్‌ఆర్సీ కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఎంత ఉండాలనే దానిపై తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) గురువారం కీలక సమావేశం జరగనున్నది. టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ జస్టిస్‌ పి స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రితోపాటు ఇతర సభ్యులు పాల్గొంటారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నియమించిన శ్రీకృష్ణ కమిటీ పలు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది. వాటిని కేంద్రంలో ఎంహెచ్‌ఆర్డీ ఆమోదించింది. దీంతో అవే ఫీజులను అమలు చేయాలా? లేక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా టీఏఎఫ్‌ఆర్సీ కొత్త ఫీజులను ఖరారు చేయాలా? అనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, కరోనా పరిస్థితులు, విద్యారంగంలో వస్తున్న పరిణామాలు, కాలేజీల ఆదాయ, వ్యయాలు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై లోతుగా పరిశీలించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనల ప్రకారమే ఫీజులుండాలా? లేక రాష్ట్రంలో వేరే ఫీజులను ఖరారు చేయాలా? అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కావాల్సి ఉన్నది. దానిపై స్పష్టత వచ్చాక ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కాలేజీలతో సంప్రదింపులు జరపాలా? వద్దా? అనేది తెలుస్తుంది. ఈనెల 16 నుంచి కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్సీ సంప్రదింపులు నిర్వహించింది. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు రావడంతో ఈనెల 19న కాలేజీలతో సంప్రదింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గురువారం జరిగే టీఏఎఫ్‌ఆర్సీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

శ్రీకృష్ణ కమిటీ ఫీజు ప్రతిపాదనలు
కోర్సు                                                   కనీస ఫీజు     గరిష్ట ఫీజు
డిప్లొమా
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (పాలిటెక్నిక్‌) రూ.67,900   రూ.1,40,900
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                     రూ.81,900   రూ.1,64,700
డిజైన్‌                                                   రూ.82,500   రూ.1,61,500
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.67,900   రూ.1,47,800
యూజీ డిగ్రీ
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ                    రూ.79,600   రూ.1,89,800
ప్లానింగ్‌ రూ.72,000 రూ.2,16,100
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                     రూ.1,49,300 రూ.3,67,900
డిజైన్‌                                                   రూ.1,33,500 రూ.3,30,500
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.81,300 రూ.1,91,200
పీజీ డిగ్రీ
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ                    రూ.1,41,200 రూ.3,04,000
ప్లానింగ్‌                                                  రూ.2,11,900 రూ.4,50,200
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                      రూ.2,20,200 రూ.4,49,900
డిజైన్‌                                                    రూ.2,63,500 రూ.5,57,100
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.1,83,400 రూ.3,78,400
ఎంసీఏ                                                  రూ.88,500 రూ.1,94,100
మేనేజ్‌మెంట్‌                                         రూ.85,000 రూ.1,95,200

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.