Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పరస్పర బదిలీలకు ఆంక్షలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 27,2022

పరస్పర బదిలీలకు ఆంక్షలు

- టీచర్ల సీనియార్టీ ఉండబోదన్న సర్కారు
- అంగీకారపత్రం ఇస్తేనే ట్రాన్స్‌ఫర్‌
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. వాటిపై పలు ఆంక్షలను విధిస్తున్నది. ఉపాధ్యాయుల సీనియార్టీ ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉపాధ్యాయుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. సున్నా సర్వీసుతో పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అంగీకార పత్రం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన జీవోనెంబర్‌ 21 ప్రకారమే పరస్పర బదిలీలుంటాయని స్పష్టం చేశారు. వాటికి అంగీకారమైతే ఉపాధ్యాయులు అంగీకారపత్రం రాసి సున్నా సర్వీసును అంగీకరించాలని కోరారు. కోర్టు తుది తీర్పునకు లోబడి ఈ బదిలీలుంటాయని స్పష్టం చేశారు. రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్టయితే పరస్పర బదిలీలు జరుగుతాయని తెలిపారు. గతంలో ఇందుకోసం 2,895 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరస్పర బదిలీ కోరుకుంటే సీనియారీ ఉంటుందంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోనెంబర్‌ 402పై కొందరు హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. అయితే ఈ ఆంక్షలకు అంగీకరించని ఉపాధ్యాయులు దరఖాస్తులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల సీనియార్టీ ఉండబోదనీ 21 జీవో, అది ఉంటుందంటూ 402 జీవోలను ప్రభుత్వం తెచ్చిందని తెలిపాయి. ఇప్పుడేమో ఉపాధ్యాయులకు సీనియార్టీ వర్తించబోదంటూ ప్రకటించడం సరైంది కాదని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్డినెన్స్‌ ద్వారా పరస్పర బదిలీలు జరపాలి : సీపీఎస్‌ యూనియన్‌
            ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆర్డినెన్స్‌ ద్వారా ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు చేపట్టాలని సీపీఎస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు యూనియన్‌ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌, రోషన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయులు సర్వీసు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బదిలీల్లో ఎక్కువగా సీపీఎస్‌ ఉద్యోగులే ఉన్నారని వివరించారు. ఆర్డినెన్స్‌ ద్వారా ఉపాధ్యాయుల సర్వీసుకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అంగీకారపత్రం ద్వారా బదిలీలు జరిగితే భవిష్యత్తులో పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అండర్‌టేకింగ్‌ ఇవ్వకపోతే పరస్పర బదిలీ అర్హత కోల్పోయినట్టు పరిగణించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పరస్పర బదిలీలపై ఉపాధ్యాయుల అంగీకార పత్రం ఇవ్వాలనే నిబంధనను నిలుపుదల చేయాలని టీయూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు లచ్చిరాం, రఘునందన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పరస్పర బదిలీలకు సర్వీసు రక్షణతో అనుమతించి దరఖాస్తులు స్వీకరించి న ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు అంగీకార పత్రం ఇవ్వాలని చెప్పడం సరైంది కాదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.