Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరాఘాతంపై ఆగ్రహం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 28,2022

ధరాఘాతంపై ఆగ్రహం

- వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు
- అధికారులకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
                పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా అనంతరం, వినతులు అందించారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాచలంలోని అమరవీరుల స్థూపాల దగ్గర ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. వినతిపత్రాలు అందజేశారు.పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు ఆందోళనబాట పట్టాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టని పాలకులకు పాలించే నైతిక హక్కులేదని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలను నియంత్రిం చాలని డిమాండ్‌ చేశారు.ధరల పెరుగుదలను నిరసి స్తూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో వామపక్షాల ఆధ్వ ర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రూరల్‌ మండలం లోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు నిరసన తెలిపారు.
                ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్‌లో సీపీఐ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్శింగ్‌రావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధిక ధరలను అదుపు చేయలేని కేంద్ర, రాష్ట్ర అసమర్ధ ప్రభుత్వాలకు ప్రజలను పాలించే హక్కు లేదని వామపక్ష నాయకులు విమర్శించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ధర్నాలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను పెంచటంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించకపోవడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం మరింత పెరుగుతుందన్నారు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరిగి శత కోటీశ్వరులు మారుతున్నారని వీటి మూలంగా తారతమ్యాలు పెరుగుతున్నాయని వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.