Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రంలోనూ చిచ్చుకు బీజేపీ ప్రయత్నం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 30,2022

రాష్ట్రంలోనూ చిచ్చుకు బీజేపీ ప్రయత్నం

- రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదు
- ధరణిలో లోపాలను సవరిస్తే చాలు..
- ఈ నెల 5న అన్ని వామపక్షాలతో సమావేశం ఏర్పాటు
- సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తమ్మినేని
నవతెలంగాణ-సిటీబ్యూరో
              తెలంగాణలో కాషాయ చిచ్చుపెట్టడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ.. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించేలా బండి సంజరు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నా వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌లోని అణుపురం కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య, డీజీ నర్సింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీ నర్సింహారావు సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏప్రిల్‌లో జరిగిన అఖిలభారత మహాసభల్లో తీసుకున్న పార్టీ నిర్ణయాలను సభ ముందుంచారు. ఆ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఈ సభ తీర్మానించింది.
              అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెబుతూ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని దివాలా తీస్తున్నారని విమర్శించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పార్లమెంట్‌లో ఒక చట్టం చేసిందని, 1947 ఆగస్టు 15 నాటి ముందు గుడులు, మసీదులు కూల్చకుండా యథాతధంగా కాపాడాలని అందులో ఉందన్నారు. కానీ వాటిని బుట్టదాఖలు చేసేలా బండి సంజరు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలపై కేంద్రం సేస్‌ కింద రకాల పనులతో రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, కల్యాణలక్ష్మి ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రం రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసిందని, దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తతెత్తనున్నాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా.. 57 ఏండ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛను బకాయిలతో సహా చెల్లించాలని, రాజీవ్‌ గృహకల్ప కాలనీ ఇండ్ల రుణాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితబంధుకు రూ.17వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నా.. ఎక్కడా అమలు కాలేదన్నారు. ఎన్నికలొస్తున్నాయని కాంగ్రెస్‌ పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తుందని, రైతుబంధు, రుణమాఫీ పెంచుతామంటుందన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందులోని లొసుగులను సవరిస్తే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య కార్యాచరణ కూటమి ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు కొమటి రవి, చింతల యాదయ్య, ఆశోక్‌, జె.చంద్రశేఖర్‌, వినోద తదితరులు పాల్గొన్నారు.
కురునెల్లి సలోమికి సన్మానం
              కరాటే అంతర్జాతీయ పోటీల్లో నేపాల్‌లో జరిగిన అండర్‌ 14 విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన కురునెల్లి సలోమిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శాలువా కప్పి సన్మానించారు.
              ఎస్‌. వీరయ్య బొకేను అందించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె మరిన్ని పోటీల్లో పాల్గొనడానికి ఇబ్బందికరంగా ఉందని తెలియజేయగా.. అప్పటికప్పుడే రూ.50వేలు అందజేస్తామని, దానికి కేరళ కామ్రేడ్‌ ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా పార్టీలూ సలోమికి సహకరిస్తామనీ, ఆమె మరిన్ని పతకాలు సాధించి ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు కొనియాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.