Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మికులు గర్జించకముందే మేల్కోండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 31,2022

కార్మికులు గర్జించకముందే మేల్కోండి

- సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్ట్‌ కార్మిక జేఏసీ హెచ్చరిక
- సింగరేణి హెడ్‌ ఆఫీస్‌ ముట్టడి
- మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
               సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో పెద్దఎత్తున పోరాటం చేయకమందే సమస్యలు పరిష్కరిస్తే.. సంస్థ మనుగడకీ.. సింగరేణి యాజమాన్యానికి మేలు జరుగుతుందని కాంట్రాక్ట్‌ కార్మిక జేఏసీ నాయకులు హెచ్చరిక చేశారు. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణలోని 11 ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు సోమవారం సమర శంఖం పూరించారు. 20 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు కొత్తగూడెం కదిలి వచ్చారు. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని వేలాది మంది కార్మికులు ముట్టడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరవధికంగా ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని, ఫిబ్రవరి 9న సెంట్రల్‌ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో ఇచ్చిన హామీలను యాజమాన్యం అమలు జరపాలని డిమాండ్‌ చేశారు. సివిక్‌ కార్మికులను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అప్పగిం చాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసం హరించుకోవాలని, చర్చల పేరుతో జాప్యం కాకుండా తక్షణమే వేతనాల పెంపుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
               ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సింగరేణి డైరెక్టర్‌(పా) ఎన్‌.బలరాంకి, జనరల్‌ మేనేజర్‌ పర్సనల్‌ అందెల ఆనందరావుకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జరిగిన సభలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులు శ్రమ ద్వారా కోట్లాది రూపాయల లాభాలను కంపెనీ పొందుతుందన్నారు. ఈ లాభాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎటువంటి లబ్ది చేకూరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం తమ ఇష్టారాజ్యంగా నిధులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 20 సంవత్సరాల నుంచి సింగరేణిలో అహర్నిశలు శ్రమిస్తున్న, కరోనా టైంలో సైతం ప్రాణాలకు తెగించి ముందుండి పనిచేసిన కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. 30 శాతం పపీఆర్సీ, జీవో నెంబర్‌ 22 ప్రకారం.. హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, చట్టబద్ధ సౌకర్యాలను, హక్కులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చేస్తున్న పని ఆధారంగా వేతనాలు చెల్లించా లన్నారు. ఈనెల 31వ తేదీన జరిగే చర్చల్లో మెరుగైన ఒప్పందానికి యాజమాన్యం సిద్ధపడాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల భవిష్యత్తులో కాంట్రాక్ట్‌ కార్మికులు చేసే ఉద్యమాలకు, ఆందోళనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
               కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాష, టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ధర్నాలో పాల్గొని మద్దతు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, వాసిరెడ్డి సీతారామయ్య, కడారి సునీల్‌, బి. మధు, ఏజె.రమేష్‌, యర్రగాని కృష్ణయ్య, ఏ.వెంకన్న, నేమిళ్ల సంజీవ్‌, యాకుబ్‌ షావలి, డి. బ్రహ్మానందం, జె.సీతారామయ్య, యాదగిరి, సత్తయ్య, రవీందర్‌, సిహెచ్‌. త్యాగరాజన్‌, కాలం నాగభూషణం, ఎల్‌.విశ్వనాథం పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.