Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బిల్లులివ్వకుంటే.. పనులెలా చేస్తాం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 01,2022

బిల్లులివ్వకుంటే.. పనులెలా చేస్తాం..

- పల్లెప్రగతి సమీక్షలో సర్పంచ్‌ల ఆవేదన
- మా ఎమ్మెల్యే ఎవరు, మాఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- వేటు వేస్తామని హెచ్చరిస్తారా..
- సమావేశానికి హాజరయ్యేందుకు చాలా చోట్ల విముఖత
నవతెలంగాణ-విలేకరులు
            రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఐదవ విడత పల్లె ప్రగతి అవగాహన సమావేశానికి హాజరయ్యేందుకు సర్పంచ్‌లు విముఖత చూపించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకపోగా, నిధులు మంజూరైనా విడుదల చేస్తలేరని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేస్తూ పనులు చేపడుతుంటే పైపెచ్చు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు తమపై వేటు వేస్తామని అవమానించడం సరికాదని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల సమావేశానికి హాజరయ్యేందుకు విముఖత చూపగా, మరికొన్ని చోట్ల హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు మా ఎమ్మెల్యే ఎవరు, మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదరిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
            సిద్దిపేట జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తూప్రాన్‌ మండల సర్పంచ్‌లు కొంతమంది బహిష్కరించగా, మరి కొంతమంది హజరై తాము గతంలో చేసిన పనులకే బిల్లులు రావడంలేదని ఇంకా పనులు ఎలా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడని, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్వంత నియోజక వర్గం సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కనీసం కలవడానికి సమయం ఇవ్వడంలేదని వాపోయారు. మనోహరాబాద్‌లో మండలంలో 17 మంది సర్పంచ్‌లు ఉండగా కేవలం ఐదుగురు సర్పంచ్‌లే హజరవడంతో నామమాత్రంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు ఎక్కువ ప్రజాత్రినిధులు తక్కువ అనే చందంగా సమావేశాలను నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో చాలా చోట్ల సమావేశాలకు హాజరయ్యేందుకు సర్పంచ్‌లు విముఖత చూపించారు. మంగళవారం నవీపేట్‌, మాక్లూర్‌, రెంజల్‌ తదితర మండలాల్లో సర్పంచ్‌లు సమావేశాలకు గైర్హాజరైయ్యారు. దాంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నవీపేట్‌లో సమావేశ ప్రాంగణానికి సర్పంచ్‌లు వచ్చినా.. సమావేశానికి హాజరుకాకుండా బయటే ఉండిపోయారు.
            జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సమావేశం ప్రారంభం కాగానే.. డబ్బులు ఇచ్చే దాకా పల్లె ప్రగతి పనులు చేయమని, పల్లె ప్రగతి సమావేశాన్ని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సర్పంచులు అందరు కలిసి బహిష్కరించారు. అధికార పార్టీ సర్పంచ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు పొట్ల నగేష్‌ లేచి నాల్గవ విడత వరకు పల్లె ప్రగతి పనులు చేశామని చేసిన పనులకు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ పుష్పలత లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి మండల సభను సర్పంచులు బహిష్కరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.