Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మనకూ బొగ్గు కష్టాలే! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 01,2022

మనకూ బొగ్గు కష్టాలే!

- థర్మల్‌ కేంద్రాల్లో తగ్గుతున్న నిల్వలు
- సింగరేణి థర్మల్‌ స్టేషన్‌కూ తిప్పలు
- అత్యల్ప నిల్వలు కాకతీయ న్యూ థర్మల్‌లో...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
              దేశంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాలను బొగ్గు కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా పడుతున్నది. స్వరాష్ట్రంలో సింగరేణి కాలరీస్‌ ద్వారా నల్లబంగారాన్ని తవ్వి తీస్తున్నా, ఇక్కడి థర్మల్‌ కేంద్రాలకూ బొగ్గు కష్టాలు తప్పట్లేదు. విచిత్రంగా సింగరేణి కాలరీస్‌ స్వయంగా నిర్వహిస్తున్న జైపూర్‌ విద్యుదుత్పత్తి కేంద్రంలోనే బొగ్గు నిల్వలు అతి తక్కువగా ఉన్నాయి. ఆయా థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి బొగ్గు నిల్వలు ఎంత ఉండాలనే నిర్ణయాన్ని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సిఈఆర్సీ) ప్రకటించింది. రాష్ట్రంలో 5,242.5 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆరు థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిఈఆర్సీ నిర్థారించినట్టు సాధారణ బొగ్గు నిల్వలు 1,547.2 వేల టన్నులు ఉండాల్సి ఉండగా, కేవలం 552.7 టన్నులు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో టీఎస్‌ జెన్‌కో నిర్వహణలోని ఆరు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 69.4 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో ఉత్పత్తి జరిగింది. బొగ్గు కొరత కారణంగా పీఎల్‌ఎఫ్‌ను తగ్గించుకోవాల్సి వస్తున్నదని టీఎస్‌ జెన్‌కో అధికారులు చెప్తున్నారు. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కొత్తగా నిర్మించిన కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు సింగరేణి కాలరీస్‌ తక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నందున పీఎల్‌ఎఫ్‌ తగ్గుతున్నదని సిఈఆర్సీ ప్రకటించింది. అక్కడి బొగ్గు నిల్వలు కేవలం 23 శాతం (5 రోజులకు సరిపడా) మాత్రమే ఉన్నాయని తెలుపుతూ 'క్రిటికల్‌ స్టాక్‌' కేటగిరిలో పెట్టింది. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాలన్నీ స్వదేశీ బొగ్గుతోనే నడుస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖరీదు ఎక్కువగా ఉన్న విదేశీ బొగ్గును తెప్పించుకోవాల్సి వస్తుందనే ఆందోళనలో టీఎస్‌ జెన్‌కో అధికారులు ఉన్నారు. మరోవైపు సింగరేణి కాలరీస్‌ స్వయంగా నిర్వహిస్తున్న జైపూర్‌లోని 1,200 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కూడిన రెండు ప్లాంట్లలో సిఈఆర్సీ మార్గదర్శకాల ప్రకారం 26 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ఈనెల మే 30వ తేదీ నాటికి ఇక్కడ కేవలం ఏడు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల్లో ఈనెల 30 నాటికి ఉన్న బొగ్గు నిల్వలు ఇలా...
థర్మల్‌ స్టేషన్‌        ఉత్పత్తి సామర్ధ్యం       ఉండాల్సిన స్టాక్‌       ప్రస్తుత స్టాక్‌
                           (మెగావాట్లలో)               (రోజుల్లో)                (రోజుల్లో)
1. భద్రాద్రి
ధర్మల్‌ పవర్‌
స్టేషన్‌                     1,080                     26 రోజులు            14 రోజులు
2. కాకతీయ
థర్మల్‌ పవర్‌
స్టేషన్‌                     1,100                         17                       17
3. కొత్తగూడెం
థర్మల్‌ పవర్‌
స్టేషన్‌(న్యూ)            1,000                          26                       5
4. కొత్తగూడెం
థర్మల్‌ పవర్‌
స్టేషన్‌(స్టేజ్‌-7)         800                            26                      10
5. రామగుండం-బీ
థర్మల్‌ పవర్‌
స్టేషన్‌                      62.5                           17                     13
6. సింగరేణి
థర్మల్‌ పవర్‌
స్టేషన్‌                    1,200                          26                       7

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.