Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నలుగురిని బలిగొన్న రూ.10వేల అప్పు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 01,2022

నలుగురిని బలిగొన్న రూ.10వేల అప్పు

- చెరువులో పడి కుటుంబం ఆత్మహత్య
- మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కూతుర్లు
- పిల్లలిద్దరూ పదేండ్లలోపు వారే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
            పది వేల రూపాయల అప్పు.. నలుగురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. ఆ అప్పును తీర్చేందుకు మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. నా అనుకున్న వాళ్లూ అప్పు ఇవ్వడానికి నిరాకరించారు. ముందు అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. మనస్తాపంతో చివరకు ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు పదేండ్లలోపు ఇద్దరు చిన్నారులున్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన ఈ కుటుంబ సభ్యులు నగర శివారుల్లోని కుర్మల్‌గూడ చెరువులో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గల్లంతైన మృతదేహాల కోసం చెరువులో డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి ఆదిభట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖుద్దూస్‌పాష, ఫిర్ధోస్‌ మృతదేహాలను రాత్రి వెలికి తీశారు. కాగా, ఫాతిమా, పెద్ద కూతురు మోహక్‌(9) మృతదేహాలను మంగళవారం ఉదయం వెలికి తీశారు.
ఖుద్దూస్‌ పాష (37)కు 11 ఏండ్ల కితం బాలాపూర్‌ షాహీన్‌ నగర్‌కు చెందిన ఫాతిమాతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మెహక్‌ (9), ఫిర్దోస్‌ (6)లు ఉన్నారు. ఖుద్దూస్‌పాష వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరు నెలల కిందట ఖుద్దూస్‌పాష ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూ.10 వేలు అప్పుయ్యింది. అప్పటి నుంచి ఆర్యోగం పూర్తిగా కోలుకోకపోవడంతో పనులూ చేయలేని పరిస్థితి. మరోపక్క రూ.10వేలు అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. ఖుద్దూస్‌పాష తీసుకున్న అప్పును తీర్చేందుకు రూ.10వేల కోసం బంధువులు, స్థానికులు, ఫైనాన్సర్‌ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఒక ఫైనాన్సర్‌ షాహీన్‌ నగర్‌కు చెందిన తన బావమరిది గ్యారంటీ ఇస్తే రూ.10వేలు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నా.. గ్యారంటీ ఇవ్వడానికి బావమరిది ముందుకు రాలేదు. సోమవారం రాత్రి సంతోష్‌నగర్‌లో భార్యాభర్తల మధ్య అప్పు విషయమై వివాదం తలెత్తింది. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఖుద్దూస్‌పాషతో పాటు భార్య ఫాతిమా, ఇద్దరు పిల్లలు మెహక్‌, ఫిర్దోస్‌కు గుర్తు తెలియని విష పదార్ధాన్ని ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుర్మల్‌గూడ చెరువు వద్దకు వచ్చిన అక్కడ కూడా వెంట తెచ్చుకున్న పురుగుల మందును మరింత తాగి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా గ్రామస్తులు గమనించే లోపు ఆ నలుగురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో గ్రామస్తులు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చెరువులో గాలిస్తుండగా ఖుద్దూస్‌పాష, చిన్న కూతురు ఫిర్దోస్‌ మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన తల్లి ఫాతిమా, పెద్ద కూతురు మెహక్‌ మృతదేహాలు మంగళ వారం తెల్లవారు జామున లభ్యమయ్యాయి. వారి మృతదేహాలను ఉస్మాని యాకు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఆదిభట్ల సీఐ నరేందర్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.