Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
3 నుంచి పల్లె ప్రగతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 02,2022

3 నుంచి పల్లె ప్రగతి

- కేంద్రమే నిధులను విడుదల చేయడం లేదు : పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
- రూ.34 వేల కోట్ల బకాయిలను ఇప్పించండి
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-సిద్దిపేట
ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో సర్పంచులందరూ పాల్గొని సీఎం కేసీఆర్‌ సూచించిన ప్రణాళికలను అమలు చేద్దామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ సర్పంచ్‌లు తప్పుడు లెక్కలు చూపుతూ పేపర్లకు పల్లె ప్రగతిపై ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతినెలా కేంద్రం నుంచి రూ.256 కోట్లు, రాష్టం నుంచి రూ.256 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,31,943 చెక్కులకు రూ.571 కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎనిమిది నెలల వరకు ఫండ్స్‌ రిలీజ్‌ చేసేది కాదని, ఇప్పుడు తరచుగా అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి డబ్బులు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రెండు నెలలకు ఒకసారి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని, తమ వద్దకు వచ్చిన చెక్కులకు ఫండ్స్‌ ఆపడం లేదన్నారు. ఉపాధి హామీలో దేశంలోనే మనం నెంబర్‌ వన్‌లో ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన ద్వారా 20 గ్రామ పంచాయతీలకు అవార్డులు అందిస్తే అందులో 19 తెలంగాణకు చెందిన గ్రామాలు ఉన్నాయని తెలిపారు. సర్పంచులకు నిధులు విడుదల చేయడం లేదని కరెక్ట్‌ కాదని, వారు సరిగ్గా రికార్డు చేయకపోవడం, క్వాలిటీ అధికారులతో చెక్‌ చేయించుకోకపోవడం.. తదితర కారణాలతోనే బిల్లులు ఆగాయి తప్ప తమ వద్దకు వచ్చిన చెక్‌ డబ్బులు ఆపలేదన్నారు. సర్పంచులు అంటే తమకు గౌరవం ఉందని, వారి జీతాలు పెంచామన్నారు. వారు చెప్పిన విధంగా చట్టాలు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి కోసం నిధులను విడుదల చేస్తున్నారని తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తూప్రాన్‌ వద్ద ఒక సర్పంచ్‌ ప్లకార్డుతో నిరసన తెలిపాడని, ఆ సర్పంచ్‌ గ్రామంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, 7 పైసలు కూడా పెండింగ్‌లో లేవని తెలిపారు. కేవలం సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుని వల్లనే ఆయన ఆ విధంగా చేశాడని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సీలున్న గ్రామాలు ఒక్క తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడున్నాయని అడిగారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఉండేది కాదని, ఎండా కాలం వస్తే నీటి సమస్య ఉండేదని, 70 ఏండ్లుగా కాని పనిని రెండు మూడేండ్లలో చేసుకున్నామన్నారు. ఈ రోజు వరకు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద రూ.700 కోట్లు చెల్లించామన్నారు. వారం రోజుల పనులవే పెండింగ్‌ ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద రావాల్సిన రూ.1200 కోట్లు, మరో రూ.8995కోట్లు కూడా బకాయిలు ఉన్నారని, బండి సంజరు కేంద్రానికి లేఖ రాసి నిధులు తెప్పించాలని సూచించారు. 99.98 శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలు తెలంగాణలో ఉంటే, దేశంలో ఏ రాష్ట్రం దరిదాపుల్లో లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో 50 శాతం కూడా దాటలేదన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డయేరియా, విషజర్వారలతో పల్లెలు వణికిపోయేవని, ఇవాళ ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఈ విడత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.