Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రగతి బాటలో లొల్లి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 04,2022

ప్రగతి బాటలో లొల్లి

- పల్లె, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు
- పలుచోట్ల నిధులపై నిలదీసిన సర్పంచ్‌లు ొ భద్రాద్రిలో నిరసన.. భిక్షాటన
నవతెలంగాణ- విలేకరులు
            ప్రతి పల్లె, వార్డు, పట్టణంలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేస్తోందని మంత్రులు చెప్పారు. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అయితే, గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాలేదు.. మళ్లీ ఎలా పనులు చేయాలంటూ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న సర్పంచ్‌లు.. శుక్రవారం కూడా నిరసన తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. భద్రాద్రి జిల్లాలో భిక్షాటన చేశారు.
            నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ ఎన్జీవోస్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో నూతనంగా వాలీబాల్‌ కోర్టును ప్రారంభించారు.
            మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మోతినగర్‌లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. వంద కోట్లతో చేపట్టిన పెద్ద చెరువు, మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అప్పన్న పల్లిలోని రెండో రైల్వే బ్రిడ్జి పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు. వనపర్తి జిల్లా రూరల్‌ పరిధిలోని అంకూర్‌ గ్రామంలో పల్లెప్రగతి పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషతో కలిసి ప్రారంభించారు.
            సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. దళితబంధు లబ్దిదారులకు ట్రాక్టర్లు, వాహనాలను పంపిణీ చేశారు.
            పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ శుక్రవారం ఉదయం రెండు గంటల పాటు సైకిల్‌పై ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో తిరిగారు. ప్రజలు వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నగర వీధుల్లో తిరుగుతూ పారిశుధ్యం, విద్యుత్‌ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్‌ బోర్లు, డివైడర్లు, సెంట్రల్‌ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టి, చెత్తను స్వయంగా తొలగించారు. రోడ్ల వెంట పిచ్చి మొక్కలు తొలగించారు. రఘునాధపాలెం మండలం జీకే బంజర పంచాయతీలో పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా రూ.2. 25 కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ ప్రారంభించారు.
పల్లెప్రగతిని బహిష్కరించిన సర్పంచ్‌లు
            భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామసభ ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్‌ కొమరం సీతారాములు, వార్డు సభ్యులు గ్రామ సభకు హాజరు కాకుండా గ్రామంలో జోలె కట్టుకొని బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కొమరం సీతారాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఆ బిల్లులు రాలేదని, మళ్లీ కొత్త అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.
వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని దావాజీపల్లి, అన్నారం తండా, గోప్లాపురం, మల్లాయిపల్లి, చింతకుంట గ్రామాల్లో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాలేదని నిరసన తెలిపారు. తెల్లరాళ్లపల్లి తండాలో బిల్లుల జాప్యం, అభివృద్ధి పనుల గురించి తెలపాలని కోరగా అందుకు అధికారులు స్పందించకపోవడంతో వినతిపత్రం అందజేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు తండా వాసులు తప్ప అందరూ అధికారులే పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు.
            నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ పోలోజు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ కొయ్యడ సైదులుగౌడ్‌, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, సందగల్ల విజయసతీశ్‌గౌడ్‌ ధర్నా చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.