Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కుల, మత సంఘాలను పెంచిపోషిస్తున్నది నేతలే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 04,2022

కుల, మత సంఘాలను పెంచిపోషిస్తున్నది నేతలే

- అందుకే కుల దురంహకార హత్యలపై స్పందించట్లేదు
- ప్రేమవివాహాలు చేసుకునేటోళ్లకు రక్షణ కల్పించాలి
- కేరళ తరహాలో రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి
- నోక్యాస్ట్‌, నోరిలీజియన్‌ సర్టిఫికెట్ల కోసం యువత ముందుకు రావాలి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'దేశంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. కుల, మత జాఢ్యం రోజురోజుకీ పెరిగిపోతున్నది. కాలేజీల్లో కుల, మత సంఘాలేంటి? విద్యార్థుల మధ్య చీలికలేంటి? అసలు కుల, మత సంఘాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచిపోషిస్తున్నది రాజకీయ పార్టీలే. అందుకే కుల దురంహకార హత్యలపై నేత లు స్పందించట్లేదు. ఎక్కడ ఆ కుల సంఘం ఓట్లు దూరం అవుతాయో అన్న భయంతోనే వెనుకడుగు వేస్తున్నారు. దేశంలో ప్రేమవివాహాలు చేసుకునేటో ళ్లకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. కేరళ తరహాలో రక్షణ గృహాలు నిర్వహించాలి. అక్కడి మాదిరిగా నోక్యాస్ట్‌, నోరిలీజియన్‌ సర్టిఫికెట్ల కోసం యువత ముందుకు వస్తే మనుషుల మధ్య విద్వేషపూరిత అంతరాలు తొలగిపోయి అభివృద్ధివైపు అడుగులు పడే అవకాశం ఉంటుంది' అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధా రాణి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్‌జెండర్‌ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో 'కుల, మతాంతర వివాహాలు..హత్యా రాజకీయాలు' అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలకంటే కు లం, మతం ఎక్కువ అనే ధోరణి తల్లిదండ్రుల్లో ఇటీ వల బాగా పెరిగిపోతున్నదనీ, తల్లిదండ్రులు కాస్త సానుకూల వైఖరితో ఉండాలని చూసినా ఇరుగు పొరుగు వారు, సమాజం వారిని అలా ఉండనివ్వట్లే దని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి పట్ల ఇలా వ్యవహరించడాన్ని సమా జం అమోదిస్తుండటం వల్లనే ఇలా జరుగుతున్నది చెప్పారు. మహిళను ఒక ఆస్తిగా చూసే ధోరణి పోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అభ్యుదయంగా ఆలోచించే రోజులు రావాలని ఆకాంక్షించారు. ఓ మహిళ ఇష్టమైన వ్యక్తిని వివాహమాడితే అడ్డుక్కునే హక్కు ఇతరులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లకు ప్రేమ విహహాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రక్రియ మరింత దృఢంగా తయారు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రేమపెండ్లీండ్లు చేసుకునే వారి రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఒక పాలసీ ఉండాలని సూచించారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తున్నామని చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ శిక్షలు పడటం వల్లనే న్యాయం జరుగదనీ, మనుషుల ఆలోచనా విధానా ల్లోనే మార్పులు రావాలని అన్నారు. ప్రొఫెసర్‌ రమా మేల్కొటే మాట్లాడుతూ.. చట్ట ప్రకారమే అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి ప్రేమ పెండ్లిండ్లు చేసుకుంటే కులాలు, మతాల పేరిట అడ్డుకుని హత్యలు చేయడం సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆడపిల్లలు కూడా మనుషులేననీ, వాళ్లకు వ్యక్తిగత ఇష్టాఇష్టాలుంటాయని చెప్పారు. గౌరవం, ప్రతిష్ట ముసుగులో ముక్కూమొహం తెలియనోడికి లక్షలకు లక్షలు కట్నం ధారబోసి అమ్మాయిలను కట్టబెట్టి వాళ్ల జీవితాలను ఆగం చేస్తున్నారనీ, అదే ఇష్టపడి పెండ్లి చేసుకున్న వ్యక్తులను నరికి చంపడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమవివాహాలు చేసుకుని తమ కుటుంబ సభ్యుల చేతుల్లో తమ భర్తలను కోల్పోయిన బాధితులు అస్రీన్‌(నాగరాజు భార్య), సంజనా(నీరజ్‌కుమార్‌ భార్య), అవంతి(హేమంత్‌ భార్య), దాడులకు గురైన మాధవి తదితరులు మాట్లాడుతూ..తమ భర్తలను చంపితే వాళ్ల పరువు తిరిగి వచ్చిందా? అని ప్రశ్నించారు. మనిషి మనిషి లా ఆలోచించాలని కోరారు. కుల,మత పిచ్చి దేనికి పనికొస్తాయని ప్రశ్నించారు. ఆస్పత్రిపాలైనప్పు డు ఏ డాక్టర్‌ అయితేనేం ప్రాణాలు కాపాడాలని కోరు కుంటాంగానీ, తమ కులం, మతం వారే వైద్యం చేయాలని ఎవరైనా అడుగుతారా? అని నిలదీశారు. సమాజంలోని కులపిచ్చి తమ పిల్లలనే తల్లిదండ్రులు చంపే దాకా వచ్చిందన్నారు. తాము ఏరికోరి పెండ్లి చేసుకున్న వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తమను కోర్టుల చుట్టూ తిప్పడం, తల్లిదండ్రులే కదా వెనక్కి తగ్గాలని సూచనలు చేయడం, తమ వ్యక్తి త్వాన్ని సమాజంలో చెడుగా చూపెట్టడం తదితర పరిణామాలు తమను ఇంకా కుంగుబాటుకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మరో అమ్మాయికి జరుగకుండా తమ వంతు పోరాడుతామని చెప్పారు. ఆయా కేసుల్లోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వేగం కేసులను పరిష్కరించాలి..బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలి..సేప్టీ హోంలను నిర్వహించాలి..తదితర తీర్మానాలను చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ సంధ్య, రుక్మిణీరావు, కులనిర్మూలన సంఘం ఉపాధ్యక్షులు జ్యోతి, గడ్డం ఝాన్సీ(దళిత్‌ స్త్రీ శక్తి), ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, కొండవీటి సత్యవతి, ఖలీదా పర్వీన్‌, ఎం.రచన, మీరా సంఘమిత్ర, గాదె ఝాన్సీ, సజయ, సుమిత్ర, దీప్తి, బండారు విజయ, వి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.