Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు జులై 4 | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 07,2022

పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు జులై 4

- ఆలస్య రుసుంతో 15 వరకు అవకాశం
- 20 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం
- మహిళా వర్సిటీలోనూ పీజీ ప్రవేశాలు
- ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
- సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ హైదరాబాద్‌తోపాటు మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైందని చెప్పారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలు, 320 పీజీ కాలేజీల్లో 50 కోర్సులకు సంబంధించి 112 సబ్జెక్టుల్లో ప్రవేశాలుంటాయని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఉందన్నారు. ఆలస్య రుసుం రూ.500తో వచ్చేనెల 11 వరకు, రూ.రెండు వేలతో 15వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశముందని వివరించారు. అదేనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. ఎస్సీ,ఎస్టీ, విలాంగులకు రూ.600, ఇతరులకు రూ.800, అదనంగా ప్రతి సబ్జెక్టుకూ రూ.450 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు.
పీజీలో అమ్మాయిలే అధికం
             2021-22 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో 44,604 సీట్లుంటే, 22,812 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని లింబాద్రి వివరించారు. ఇందులో అమ్మాయిలే అధికంగా చేరుతున్నారని చెప్పారు. 16,163 (71 శాతం) అమ్మాయిలు, 6,649 (29 శాతం) అబ్బాయిలు చేరారని అన్నారు. అమ్మాయిల ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప పరిణామమని చెప్పారు. గతనెల 16న వీసీల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. సోషల్‌ సైన్సెస్‌, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్‌లో చేరాలంటే ఏదైనా డిగ్రీ చదివి ఉంటే అర్హులని అన్నారు.
నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటా కింద 20 శాతం సీట్లు
             నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటా (ఎన్‌ఐక్యూ) కింద దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థుల కోసం పీజీ ప్రవేశాల్లో 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద అవకాశం కల్పిస్తున్నామని లింబాద్రి వివరించారు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉందనీ, ఇక్కడ విద్యావకాశాలు పెంపొందిస్తామని చెప్పారు. డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌ విధానంలోనూ ఒక సబ్జెక్టును ఎంచుకునే అవకాశం బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కల్పిస్తున్నామని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. ఓయూ ఇన్‌ఛార్జి వీసీ కె సీతారామారావు మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలంగా పీజీ ప్రవేశాల ప్రక్రియ ఉందన్నారు. సీపీజీఈటీ కన్వీనర్‌ ఐ పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, ఓయూ వీసీ ఓఎస్డీ రెడ్యానాయక్‌, అడ్మిషన్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్లు గంగాధర్‌, ప్యాట్రిక్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.