Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీతో తాడో పేడో.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 07,2022

బీజేపీతో తాడో పేడో..

- ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నిర్లక్ష్యం
- వందరోజులని..ఎనిమిదేండ్లయినా పట్టించుకోని సర్కార్‌
- బీజేపీ నిర్లక్ష్యానికి నిరసనగా జూలై రెండున సడక్‌ బంద్‌
- మూడున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల స్థలికి మహాసంగ్రామ యాత్ర
- అవాంఛనీయ సంఘటనలు జరిగితే బీజేపీదే బాధ్యత: విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
        ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట తప్పిన బీజేపీతో ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో మందకృష్ణ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా వర్గీకరణ ఎందుకు చేయలేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనదయాళ్‌ అంత్యోదయ స్ఫూర్తిని ప్రచారం చేసుకుని బీజేపీ బలపడిందనీ, ఇప్పుడు ఆ మూల సిద్ధాంతానికే ఆ పార్టీ తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. విజ్ఞప్తులతో కదిలిక రాని సర్కారును ఉద్యమంతో నిద్ర లేపుతామని హెచ్చరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై రెండున హైదరాబాద్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అదే రోజు సడక్‌ బంద్‌ను నిర్వహిస్తామని చెప్పారు. జాతీయ రహదారులన్నింటినీ దిగ్భందిస్తామని హెచ్చరించారు. మూడో తేదీన మాదిగల మహాసంగ్రామ యాత్ర నిర్వహించను న్నట్టు ప్రకటిం చారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని సదాశివన్‌ కమిషన్‌ రిపోర్టు, ఆంధ్ర, తెలంగాణలో ఉషామెహ్రా కమిషన్‌ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అనుకూల పార్టీలు, ప్రజా సంఘాలు ఎమ్‌ఆర్‌పీఎస్‌ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పోరాటం నిజమైందేనా?
                బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటం నిజమైందే అయితే..ఎంఆర్‌పీఎస్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు తెల్పాలని మందకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్ల కొనుగోలు విషయంలో సడక్‌ బంద్‌ చేసినప్పుడు..ఎనిమిదేండ్లుగా మాదిగ జాతిని వంచించిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సడక్‌ బంద్‌కు పిలుపునివ్వటం న్యాయమైందేనని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించొద్దని కోరారు. వర్గీకరణ సాధించేందుకు జరగుతున్న పోరాటంలో ఎలాంటి ఆటంకాలనైనా అధిగమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోందనీ, మెజార్టీగా ఉన్న మాదిగలను విస్మరించి ఎలా అధికారంలోకి వస్తారో చెప్పాలని ప్రశ్నించారు.' హక్కులు సాధించుకునేందుకు ఉద్యమిస్తాం.. ఎవరికీ గులాంగిరి చేయబోమని' తెలిపారు.వర్గీకరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మెన్‌ రాగిడి సత్యం, ఎమ్‌ఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు కుమ్మరి సత్యనారాయణ, వీఎస్‌ రాజు, ఎ లత,ఎం అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.