Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెలిమినేడుపై ఇండిస్టియల్‌ మాయ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 08,2022

వెలిమినేడుపై ఇండిస్టియల్‌ మాయ

- రూ.కోటి భూమికి పరిహారం రూ.7లక్షలే..
- గతంలో సీపీఐ(ఎం), రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు
- నోటిఫికేషన్‌ నిలిపేస్తున్నామని.. మళ్లీ ముందుకు
- ఇండిస్టియల్‌ పార్కు పేర అసైన్డ్‌ భూములపై కన్ను
- ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములివ్వం : బాధిత రైతులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
              ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడిన పల్లె నేడు పారిశ్రామిక కాలుష్యంతో కొట్టుకుపోతోంది. రాష్ట్రానికి ఏ కొత్త ప్రాజెక్టులు వచ్చినా ముందుగా ఆ గ్రామంలోనే నెలకొల్పేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంటుంది. ఈ గ్రామంలో ఇప్పటికే 13 ఫార్మా, ఇతర పరిశ్రమలు నెలకొల్పారు.. దీంతో ఈ గ్రామం ఎంత కాలుష్యమయమై పోయిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ తవ్వినా స్వచ్ఛమైన నీరు లభించేది. నేడు ఎక్కడ బోరు వేసినా రసాయనాలతో కలుషితమైన నీరే వస్తోంది. ఇలాంటి ఈ గ్రామంలో పేదలు 50 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను మరో పరిశ్రమ కోసం లాగేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ అకస్మాత్తుగా భూములు గుంజుకునేందుకు కుట్ర చేస్తోంది.
              నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 192 ఎకరాలకుపైగా పేదల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వం ఇండిస్టియల్‌ పార్కు పేరుతో తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. నాటి ప్రభుత్వం పేదలకు సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించి అసైన్డ్‌ పట్టాలను జారీ చేసింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాలకుపైగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. 2019లో అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్‌ రైతులకు నోటీసులు జారీ చేసింది. తమ భూములను ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆర్డీవో ఆఫీసు, కలెక్టరేట్‌ ఆఫీసుల ముట్టడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలు అందించారు. సీపీఐ(ఎం) నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్‌, అఖిలపక్ష నేతలు రైతుల ఆందోళనలకు నేతృత్వం వహించి ముందుకు నడిచారు. గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలోనూ రైతులు అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
              సంవత్సరానికి పైగా రైతులు, అఖిలపక్ష నాయకులు చేసిన ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను నిలిపేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ఇక తమ భూములకు ముప్పు లేదని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారం రోజుల కిందట నేరుగా రెవెన్యూ, టీఎస్‌ ఐపాస్‌ అధికారులు రైతుల భూముల్లోకి వచ్చి చదును చేసే ప్రయత్నం చేశారు. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి వెంటనే ఆర్డీవో, జేసీని కలిసి సమస్యను వివరించారు. ఎకరానికి రూ.7 లక్షల నష్టపరిహారమిస్తామని, నగదు తీసుకొని భూములు అప్పగించకుంటే నగదును కోర్టులో డిపాజిట్‌ చేసి తమపని తాము చేస్తామని అధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన నోటిఫికేషన్‌ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
              ఇప్పటికే గ్రామంలో 13కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. వాటి ద్వారా వచ్చే కాలుష్యంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తమ భూములను ప్రభుత్వం తీసుకొని కోట్ల రూపాయలకు పారిశ్రామికవేత్తలకు అమ్మే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎకరం మార్కెట్‌ ధర కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందనీ, అటువంటిది పరిహారం రూ.7 లక్షలే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ భూమిని ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. ఇది తమకు తాతల కాలం నుంచి వచ్చిన భూమి అనీ, ఇదే తమ జీవనాధారం అని, భూమిని తీసుకోవద్దని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
              స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తమ భూమిని వదులుకోవడమంటే తమ ప్రాణాన్ని వదులుకోవడమేనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పోలీసులను పెట్టి భూముల పైకి వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గాలని లేకుంటే జరిగే పరిణామాలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం కేసీఆర్‌లే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరించారు.
కొనసాగుతున్న రైతుల దీక్షలు
              వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఒక్కసారిగా భూములపైకి వచ్చి చదును చేసేందుకు కుట్ర చేస్తున్న ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా జాతీయ రహదారిపై పక్కనే రైతుల కుటుంబాలతో సహా నిరహారదీక్షలు చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు నిలిచాయి. తమ భూములను తీసుకోబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా ప్రకటించే వరకు దీక్ష శిబిరాన్ని వదిలే ప్రసక్తే లేదని వారు హెచ్చరిస్తున్నారు. తమ బాగుకోసం పనిచేస్తున్నమని చెప్పుకునే నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.