Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
12న టెట్‌కు సర్వంసిద్ధం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 08,2022

12న టెట్‌కు సర్వంసిద్ధం

- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
- 2,683 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- 6,29,352 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రాష్ట్రంలో ఈనెల 12న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు సర్వంసిద్ధమైంది. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1కు 3,51,468 మంది, పేపర్‌-2కు 2,77,884 మంది కలిపి మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. పేపర్‌-1కు 1,480, పేపర్‌-2కు 1,203 కలిపి మొత్తం 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అభ్యర్థులు చూసుకోవాలని సూచించారు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.
బ్లాక్‌బాల్‌ పాయింట్‌ పెన్నును వినియోగించాలని తెలిపారు. హాల్‌టికెట్లపై అభ్యర్థుల ఫొటో, సంతకం లేకపోతే ఆధార్‌ లేదంటే ఇతర గుర్తింపు కార్డుతో సంబంధిత జిల్లా డీఈవోలను సంప్రదించాలని సూచించారు. వాటిని పరిశీలించి అభ్యర్థి ఫొటోను సంతకాన్ని హాల్‌టికెట్‌పై ఉంచాలని కోరారు. అభ్యర్థులు ఉదయం 12 గంటల్లోపు, సాయంత్రం ఐదు గంటల్లోపు పరీక్షా కేంద్రాల నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో అధికంగా అభ్యర్థులు
             టెట్‌కు హైదరాబాద్‌లో అత్యధికంగా అభ్యర్థులు హాజరవుతున్నారని రాధారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో పేపర్‌-1కు 27,978 మందిగాను 117, పేపర్‌-2కు 22,622 మందికి 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరిచారు. ఆ తర్వాత నల్లగొండలో పేపర్‌-1కు 22,936 మందికి 96, పేపర్‌-2కు 20,543 మందికి 87, రంగారెడ్డిలో పేపర్‌-1కు 21,264 మందికి 89, పేపర్‌-2కు 17,583 మందికి 75, మహబూబ్‌నగర్‌లో పేపర్‌-1కు 18,923 మందికి 79, పేపర్‌-2కు 13,719 మందికి 58, ఖమ్మంలో పేపర్‌-1కు 18,514 మందికి 78, పేపర్‌-2కు 15,004 మందికి 64, కరీంనగర్‌లో పేపర్‌-1కు 16,936 మందికి 71, పేపర్‌-2కు 15,393 మందికి 65, సంగారెడ్డిలో పేపర్‌-1కు 16,790 మందికి 70, పేపర్‌-2కు 12,359 మందికి 53, నిజామాబాద్‌లో పేపర్‌-1కు 16,454 మందికి 69, పేపర్‌-2కు 12,462 మందికి 53, హన్మకొండలో పేపర్‌-1కు 13,752 మందికి 58, పేపర్‌-2కు 12,377 మందికి 53, సూర్యాపేటలో పేపర్‌-1కు 13,715 మందికి 58, పేపర్‌-2కు 11,996 మందికి 51, నాగర్‌కర్నూల్‌లో పేపర్‌-1కు 11,216 మందికి 47, పేపర్‌-2కు 8,495 మందికి 37, మంచిర్యాలలో పేపర్‌-1కు 11,161 మందికి 47, పేపర్‌-2కు 7,932 మందికి 34, సిద్ధిపేటలో పేపర్‌-1కు 10,019 మందికి 42, పేపర్‌-2కు 7,816 మందికి 34 చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
టెట్‌ దరఖాస్తుల వివరాలు
దరఖాస్తులు        పరీక్షా కేంద్రాలు
పేపర్‌-1             3,51,468 1,480
పేపర్‌-2             2,77,884 1,203
మొత్తం              6,29,352 2,683

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.