Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లైంగిక దాడి ఘటనలో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 08,2022

లైంగిక దాడి ఘటనలో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్‌

- జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి సమీపంలో కారు పార్కింగ్‌
- హీరోయిజం కోసం వారే సెల్ఫీ వీడియోలు
- ఒకరిని అరెస్టు చేయడంతో బయటపెట్టిన వీడియోలు
- ఆరుగురు నిందితుల అరెస్ట్‌
- 20 ఏండ్లు లేదా జీవితఖైదుకు అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
                జూబ్లీహిల్స్‌ లైంగికదాడి ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు మేజర్‌ కాగా, ఐదుగురు మైనర్లున్నారు. మంగళవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్‌ వివరాలు వెల్లడించారు. 'మే 28న బెంగళూరులో ఉన్న ఉస్మాన్‌ అలీఖాన్‌ పార్టీ చేసుకుందామని హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌తో మాట్లాడాడు. అక్కడి నుంచి అమ్నీషియా పబ్‌ను బుక్‌ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా పార్టీకి 150 మందిని కూడగట్టారు. పార్టీకి ఒక్కొక్కరు టికెట్‌కు రూ.1200 చెల్లించాల్సి రావడంతో బేరం చేసి రూ.900 చెల్లించారు. 28న పార్టీ కోసం పబ్‌ను బుక్‌ చేశారు. అందుకు 25వ తేదీ రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించారు. లైంగికదాడి బాధితురాలు రూ.1300 చెల్లించింది. 28న మధ్యాహ్నం 1:10గంటలకు పబ్‌కు వెళ్లారు. పబ్‌లో డ్యాన్స్‌ చేశారు. పబ్‌లో మరో స్నేహితురాలు కలిసింది. కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
                బాలిక 3:15గంటలకి సాదుద్దీన్‌, మరో మైనర్‌తో మాట్లాడింది. 5:40కి పబ్‌నుంచి మరో యువతితో కలిసి బాధితురాలు (రోడ్డుపైకి) బయటకు వచ్చింది. అందులో మరో అమ్మాయి క్యాబ్‌లో వెళ్లిపోయింది. అప్పటికే బాలికను ఫాలో అవుతున్న యువకులు ఆమెతో మాటలు కలిపారు. అక్కడి నుంచి ఆమెను బెంజ్‌కారులో బేకరీకి తీసుకెళ్లారు. ఇన్నోవాలో మరో నలుగురు ఫాలో అయ్యారు. 5:44గంటలకు ఇన్నోవాలో అమ్మాయి ఎక్కింది. మార్గమధ్యలో ఓ మైనర్‌ కారు దిగిపోయాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్‌ సమీపంలో 5:50కి కారును పార్క్‌ చేశారు. బలవంతంగా అమ్మాయిని ముద్దపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు సామూహిక లైంగిక దాడి చేశారు. రాత్రి 7:30 నిమిషాలకు పబ్‌ వద్ద అమ్మాయిని వదిలిపెట్టారు. బాధితురాలు తన తండ్రికి ఫోన్‌ చేయడంతో అతను వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, 31వ తేదీ వరకు దాదాపు మూడ్రోజుల వరకు అమ్మాయి ఇంట్లో విషయం చెప్పలేదు. మెడమీద గాయాలు చూసి, అనుమానంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. అమ్మాయి పూర్తి వివరాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెస్టుజోన్‌ డీసీపీ డేవీస్‌ జోయేల్‌తోపాటు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.అమ్మాయిని భరోసాసెంట ర్‌కు తరలించారు. అదనపు డీసీపీ శిరిషాతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న బాలిక ఒక్కరిని గుర్తించి పేరు చెప్పింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు సామూహిక లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. 354,323, 367డీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.నిందితుల కోసం ప్రత్యేక బృందాల ను రంగంలోకి దించారు. విచారణలో భాగంగా పబ్‌లో, బయటా, బేకరీతోపాటు సమీపంలోని సీసీటీవీలను పరిశీలించారు. సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత 3వ తేదీన సాదుద్దీన్‌ను, 4న సయ్యాద్‌ నిజాం ను, 5న మైనర్లను అరెస్టు చేశారు. యువకులు హీరోహిజం కోసం సెల్ఫీలు తీసుకున్నారని సీపీ తెలిపారు. ఈ కేసులో ఒక్కొక్కరికి 20ఏండ్ల జైలు శిక్ష లేదా జీవిత కాలం శిక్షపడుతుందన్నారు. కొన్నేండ్ల కిందట నుంచే పబ్‌ లైసెన్స్‌ పోలీస్‌ శాఖ చూడటం లేదని, ఎక్సైజ్‌ శాఖ అనుమతు లను ఇస్తోందని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి పబ్‌పై ప్రత్యేక నిఘా వేస్తామన్నారు. మైనర్లను అనుమతించొద్దని పలుసార్లు పబ్‌ నిర్వాహకులను హెచ్చరించినా కొందరు అనుమతిస్తున్నార ని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌంమినిస్టర్‌ మనవడు ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు లేవని, ఆధారాలుంటే తమ దృష్టికి తీసుకొస్తే అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు డీఎస్‌ చౌహాన్‌, డీసీపీలు జోయెల్‌ డేవిస్‌, శిరీష, ఏసీపీ సుదర్శన్‌ తదితరులున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.