Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ నేరాలు ఆపేదెలా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 09,2022

ఈ నేరాలు ఆపేదెలా?

- షీ టీమ్స్‌ అధికారుల్లో అంతర్మథనం
- త్వరలోనే కార్యాచరణపై ఉన్నతాధికారుల కసరత్తు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : జూబ్లిహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటన షీ టీమ్స్‌ ఉన్నతాధికారుల్లో అంతర్మథనానికి దారి తీసింది. దాదాపు నెల రోజుల్లోనే జూబ్లిహిల్స్‌ ఘటనతో పాటు మరో మూడు సామూహిక లైంగికదాడి ఘటనలు నగరంలో చోటు చేసుకోవటం షీ టీమ్స్‌ అధికారుల్లో కలవరానికి దారి తీసింది. ఒక పక్క, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు మొదలుకొని వారిపై సైబర్‌నేరాలను అరికట్టడానికి తగు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్న షీ టీమ్స్‌ అధికారులకు తాజా ఘటనలు సవాలుగా పరిణమించాయి. అనేక సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్‌ మంత్రి తో పాటు పలువురు మంత్రులు.. డీజీపీ మొదలుకొని పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు షీ టీమ్స్‌ ఏర్పాటుతో మహిళల భద్రతకు భరోసా ఏర్పడిందనీ, అర్ధరాత్రి వేళ కూడా మహిళలు, యువతులు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఏర్పడిందని కొనియాడిన సందర్భాలున్నాయి.
ముఖ్యంగా, రాష్ట్ర మహిళా రక్షణ విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి లు తమ అధికారులతో కాలేజీలలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేసి కరోనా సమయంలో సైతం మహిళా రక్షణపై అనేక ఆన్‌లైన్‌ శిక్షణలను ఇచ్చారు. అంతేగాక, పలు కాలేజీలలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్స్‌ పని చేస్తూ తమ కాలేజీలే గాక సమీప బస్తీలు, కాలేజీల్లో సైతం మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడినా కల్పించుకొని రక్షణనిచ్చేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. అంతేగాక, అనేక స్కూళ్లకు చెందిన బాలికలు, జూనియర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులు స్మార్ట్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా వేధింపులకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు యాక్షన్‌ ప్లాన్‌లను అమలు చేశారు. పట్టణ ప్రాంతాలే గాక, మండలాలు, మారు మూల ప్రాంతాలలో సైతం మహిళలపై ఎలాంటి లైంగికదాడులు జరిగినా స్పందించేలా షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటన్నిటి ఏకైక లక్ష్యం మహిళలపై లైంగికదాడులు జరగకుండా చూడటమే. కానీ, తాము ఇంత చేస్తున్నా.. జూబ్లిహిల్స్‌ వంటి ఘటనలు చోటు చేసుకోవటం పట్ల మహిళా భద్రతా విభాగం అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి తగినంతమంది సిబ్బంది, అధికారులు తమకు లేకపోవటం కూడా ఒక మైనస్‌ పాయింట్‌గా వారు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, పెరిగిపోతున్న పబ్బులు, క్లబ్బుల వద్ద విశృంఖలత్వం చెలరేగకుండా, చిత్తుగా తాగినవారు రెచ్చిపోయి ప్రవర్తించకుండా స్థానిక పోలీసులు ఒక నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినవసరమున్నదని షీ టీమ్స్‌ అధికారులు గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. మహిళలపై వేధింపులు, లైంగికదాడులు వంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు తాము కూడా స్థానిక పోలీసులపై ఆధారపడి పని చేయాల్సి వస్తున్నదని వారు అంటున్నారు. గతంలో తమకు రక్షణ దొరకదని భావిస్తున్న ప్రాంతంలోకి రాత్రి సమయాల్లో మహిళలు కానీ, యువతులు కానీ వెళ్లకుండా ఉండటం మేలనీ, ముఖ్యంగా, పబ్బులు, క్లబ్బుల్లోకి వెళ్లే సమయాల్లో అపరిచితులను నమ్మరాదనీ, ఒంటరిగా వెళ్లరాదు తదితర అనేక జాగ్రత్తలను తాము నిర్వహించిన పలు వర్క్‌ షాప్‌లలో జాగ్రత్తలను సూచించటం జరిగిందని చెబుతున్నారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచకపోవటం వారు అర్ధరాత్రి, అపరాత్రులు బయట తిరగకుండా నివారించకపోవటం వంటి చర్యలు కూడా ఇటువంటి ఘటనలకు దోహద పడుతున్నాయని షీ టీమ్స్‌ అధికారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. జూబ్లిహిల్స్‌ ఘటన పోలీసుల పని తీరుపై పలు ప్రశ్నలను సంధించేలా చేసిందనే అభిప్రాయంతో కొందరు అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తు అంశంలో తెరవెనక రాజకీయ ఒత్తిడులు కూడా పోలీసు వ్యవస్థపై గట్టిగా పని చేశాయనీ, స్వేచ్ఛనిస్తే కేసు దర్యాప్తులో ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ముందుకు సాగించటం పెద్ద కష్టమేమీ కాదని ఒక పోలీసు ఉన్నతాధికారి తన సన్నిహితులతో వాపోయినట్టు తెలిసింది. కాగా, ఇలాంటి నేరాలు ఇక ముందు చోటు చేసుకోకుండా షీ టీమ్స్‌ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్‌ పోలీసు అధికారులు సీరియస్‌గా అంతర్మథనం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక పటిష్టమైన కార్యచరణను రూపొందించి అమలు చేయడానికి కసరత్తును సాగిస్తున్నట్టు వినికిడి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.