Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎఫ్‌సీఐ ఆరోపణల్లో నిజం లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 09,2022

ఎఫ్‌సీఐ ఆరోపణల్లో నిజం లేదు

- 53 లక్షల కుటుంబాలకే కేంద్రం ఉచిత బియ్యం... అదీ ఆర్నెల్లు మాత్రమే
- ఉచిత బియ్యాన్ని ఎక్కడ ఆపాం?
- ఆయిల్‌ కంపెనీలు మా పరిధిలో లేవు : మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ధాన్యం సేకరణ, ఉచిత బియ్యం పంపిణీపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఖండించారు. అవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. ఎఫ్‌సీఐ రాసిన లేఖకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రం పచ్చగా ఉండటం ఇష్టంలేక కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. చిన్న, చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్‌సీఐ లేఖ రాసిందని తెలిపారు. 2020 ఏప్రిల్‌ నుంచి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్రంతో పాటు రాష్ట్రం ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచిత బియ్యం ఇస్తే కేంద్రం 90,46,000 కార్డులకుగాను కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఈ రకంగా రాష్ట్రం ఎనిమిది నెలల పాటు రూ.980 కోట్ల భారాన్ని భరించిందని వెల్లడించారు. 2021 జూన్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకూ తామే ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశామని వివరించారు. దీంతో ఖజానాపై 11 నెలల కాలానికి 1,134 కోట్ల భారం పడిందని తెలిపారు. 2022 మార్చిలో కేంద్రం రాసిన లేఖలో ఏప్రిల్‌ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని మరోసారి కోరిందన్నారు. మూడో దశలో కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని గుర్తుచేశారు. అయితే సేకరణ, ఇతర కారణాల వల్ల ఆ ప్రక్రియ పంపిణీ ఒక నెల ఆలస్యమైందన్నారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నామనీ, దీని వల్ల రూ.436 కోట్లు అదనపు భారం పడుతున్నదని తెలిపారు. రూ.2,454 కోట్ల నగదు కూడా ఇచ్చామని చెప్పారు. ప్రయివేటు ఉపాధ్యాయులకూ ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ.4,720 కోట్ల భారం పడిందన్నారు.
తనిఖీల్లో తేడాలొస్తే చర్యలు తీసుకున్నాం...
మిల్లుల్లో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బియ్యం ఇచ్చిన తర్వాతే అధికారముం టుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. తనిఖీల్లో తేడాలొచ్చినా చర్యలు తీసుకోలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేశారనీ, అయితే 4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని ఎఫ్‌సీఐ ఆరోపణ చేసిందని గుర్తుచేశారు. రెండోసారి అవే మిల్లులకు వెళ్లి 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని ఫిర్యాదు చేశారన్నారు. మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టిందనీ, మిగతా రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని వివరించారు. ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు లేఖలు రాశామని మంత్రి తెలిపారు. తమ వద్ద 40.63 కోట్ల బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందనీ, ఒక్క గింజ తేడా వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రెండో దశలో 63 మిల్లుల్లో తేడా ఉందన్న ఎఫ్‌సీఐ ఆరోపణలను కలెక్టర్లకు పంపించి పరిశీలించాలంటూ ఆదేశించామని గంగుల తెలిపారు. చిన్న చిన్న సాకులతో కొనుగోలు నుంచి తప్పించుకోవడం ఎఫ్‌సీఐకు తగదన్నారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనట్టు ఎఫ్‌సీఐ ఎందుకు దాడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు ఏ పంట పండించినా కేంద్రం కొనుగోలు చేయాలనీ, కనీస మద్ధతు ధరలకు చట్టం చేయాలని కోరారు.
ఆయిల్‌ కంపెనీలు మా పరిధి కాదు...
ఆయిల్‌ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మంత్రి గంగుల స్పష్టం చేశారు. నిల్వ ఉండి ప్రజలకు పెట్రోల్‌, డీజిల్‌ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.