Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బస్సెక్కితే బాదుడే! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 09,2022

బస్సెక్కితే బాదుడే!

- మళ్లీ భారీగా డీజిల్‌ సెస్‌ పెంపు
- దూరప్రయాణాలు మరింత భారం
- విద్యార్థుల బస్‌పాస్‌ చార్జీలూ పెంపు
- పెంచకతప్పట్లేదు- టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివిధ సెస్‌ల పేరుతో చార్జీలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ ఈ సారి వాటికి కొనసాగింపుగా డీజిల్‌ సెస్‌ను మరింత పెంచింది. పెరిగిన చార్జీలు తక్షణం అమల్లోకి వస్తున్నాయి. విద్యార్థుల రాయితీ బస్‌పాసు చార్జీలను కూడా భారీగా పెంచుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ పెంపు ప్రభావం తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులపై ఉండదని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్‌, వీసీ సజ్జనార్‌ తెలిపారు. కేవలం దూర ప్రయాణం చేసే ప్రయాణీకులపైనే అదనపు డీజిల్‌ సెస్‌ భారం పడుతుందని పేర్కొన్నారు. సిటీ బస్సులకు ఈ పెంపు వర్తించదని చెప్పారు. ప్రయాణ దూరాన్ని బట్టి శ్లాబ్‌ల వారీగా పెరిగిన డీజిల్‌ సెస్‌ ఉంటుందనీ, ఈ పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. పెరిగిన ఖర్చులతో ఆర్టీసీ నిర్వహణ కష్టతరంగా మారిందనీ, అందువల్లే సెస్‌లు పెంచాల్సి వచ్చిందనీ, ప్రయాణీకులు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు, 12 లక్షల విద్యార్థులకు ఆర్టీసీ సేవలు అందిస్తున్నదనీ, దీనికోసం రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. బల్క్‌ హెచ్‌.ఎస్‌.డి ఆయిల్‌ ధర 2021 డిసెంబర్‌లో లీటరు రూ.84.75 ఉండగా, 2022 మార్చి నాటికి రూ.118.73 పెరిగిందని వివరించారు. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థపై భారీగా పెరిగిన డీజిల్‌ ధర ఆర్థిక భారాన్ని మోపిందనీ, రోజుకు దాదాపు రూ.5 కోట్ల నష్టం వస్తోందని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్‌ 9వ తేదీన పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి ప్రయాణీకునికి రూ.2 చొప్పున అదనంగా డీజిల్‌ సెస్‌ విధించారు. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా ఇతర అన్ని సర్వీసుల్లో ప్రతి ప్రయాణీకుడికి రూ.5 చొప్పున డీజిల్‌ సెస్‌ విధించారు. ఇప్పుడు సిటీ, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులను విభజించి, ప్రయాణించే దూరాన్ని బట్టి డీజిల్‌ సెస్‌ను నిర్ణయించారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణీకులపై భారీగా ఆర్థికభారం పడుతుంది.
విద్యార్థుల బస్‌పాస్‌లూ పెంపు
పెరిగిన డీజిల్‌ ధరను దష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యార్థుల బస్‌ పాస్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు. విద్యార్థుల బస్‌పాసులను 2019లో పెంచారు. తిరిగి ఇప్పుడు మళ్లీ విద్యార్థులకు సంబంధించిన అన్నిరకాల రాయితీ బస్‌పాసుల చార్జీలను పెంచుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
డీజిల్‌ సెస్‌ బాదుడిలా...
పల్లెవెలుగు - 250 కి.మీ. వరకు - రూ.5 నుంచి రూ.45 పెంపు
ఎక్స్‌ ప్రెస్‌ - 500 కి.మీ వరకు - రూ.5 నుంచి రూ.90 పెంపు
డీలక్స్‌ - 500 కి.మీ వరకు - రూ.5 నుంచి రూ.125 వరకు పెంపు
సూపర్‌ లగ్జరీ- 500 కి.మీ వరకు - రూ.10 నుంచి రూ.130 వరకు
ఏసీ సర్వీసులు - 500 కి.మీ వరకు -రూ.10 నుంచి రూ.170 వరకు పెంపు
(గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డీజిల్‌ సెస్‌ పెంచలేదు)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.