Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ రిట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 14,2022

ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ రిట్‌

- విచారణ జరిపిన హైకోర్టు
- ఏపీ, కేంద్రానికి నోటీసులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4,774 కోట్ల మేరకు విద్యుత్‌ బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని తెలంగాణ దాఖలు చేసిన రిట్‌లో కేంద్రంతోపాటు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 31 వరకు అసలు రూ.2,698 కోట్లు, వడ్డీ రూ.2,076 కోట్లు కలిపి మొత్తంగా రూ.4,774 కోట్లు ఏపీ బాకీ ఉన్నట్టు తెలంగాణ అఫిడవిట్‌లో పేర్కొంది. ఎంప్లాయిస్‌ ట్రస్ట్‌ నిధులు, ఎఫ్‌ఆర్‌పీ బాండ్లు, టీఎస్‌జెన్‌కో అధికంగా కట్టిన రుణాల మొత్తాన్ని, ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) ఈక్విటీలో పెట్టుబడులను తమకు చెల్లించలేదంటూ తెలంగాణ రిట్‌ వేసింది. ఉద్యోగుల విభజన కాలేదంటూ ఒక సాకుగా చూపించి ఏపీ ఏకపక్షంగా ఏపీ విభజన నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తోందని చెప్పింది. ఈ వ్యవహారంపై హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చే వరకు కేంద్రం జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరింది. రెండు రాష్ట్రాల జనాభా ప్రకారం విద్యుత్‌ సరఫరా చేయాలన్న నిబంధనను ఉల్లంఘించిందని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న ఎంప్లాయిస్‌ ట్రస్ట్‌ నిధులు, ఎఫ్‌ఆర్‌పీ బాండ్లు, టీఎస్‌ జెన్‌కో అధికంగా కట్టిన రుణాల మొత్తాన్ని, ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌)లతోపాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరు
             కోర్టు ధిక్కరణ కేసులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌కు చెందిన మహమ్మద్‌ ఖాజమ్‌ అలీ వేసిన కోర్టు ధిక్కరణ రిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి డివిజన్‌ బెంచ్‌ విచారించింది. నాగాహిల్స్‌లోని అలీకి చెందిన స్థలంలో జీహెచ్‌ఎంసీ రోడ్డు వేసింది. దీనికి పరిహారంగా రూ.1.64 కోట్లు చెల్లించాలని జీహెచ్‌ఎంసీని గతంలో కోర్టు ఆదేశించింది. ఆ డబ్బును వేరే భూపరిహారంతో కలిపి జీహెచ్‌ఎంసీ డిపాజిట్‌ చేసిందనీ, ఇప్పుడు అది ప్రభుత్వ స్థలమని చెబుతోందని పిటిషనర్‌ వాదన. ప్రభుత్వ స్థలం కాబట్టి పరిహారం ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వానిదే స్థలమైతే భూసేకరణ నోటిఫికేషన్‌ ఎలా ఇచ్చారని హైకోర్టు నిలదీసింది. స్థలంపై హక్కుల పత్రాలు చూపాలని పిటిషనర్‌ను ఆదేశించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పరిహార చెల్లింపులకు ఆస్కారం ఎంతో చెప్పండి
             సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది బిహారీలు మరణించిన ఘటనపై దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణ జరిపింది. చీఫ్‌ సెక్రటరీ, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ పిన్సిపల్‌ సెక్రటరీ, లేబర్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌లకు సోమవారం చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి డివిజన్‌ బెంచ్‌ నోటీసులు ఇచ్చింది. అగ్నిప్రమాద ఘటనపై జ్యుడిషియల్‌ కమిటీ వేసి దర్యాప్తునకు ఆదేశించాలని వాచ్‌వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌ అనే ఎన్జీవో పిల్‌ వేసింది. వలస కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకునేందుకు వీలుందో ప్రతివాదులు తమ కౌంటర్‌ పిటిషన్‌లో వివరించాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.