Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీిఆర్‌ఎస్‌ వైఖరి బీజేపీకి లాభం చేకూర్చడమే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 17,2022

టీిఆర్‌ఎస్‌ వైఖరి బీజేపీకి లాభం చేకూర్చడమే

రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ తీరు సరికాదు
- బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫ్రంట్‌గా ఏర్పడాలి
- ఎన్నికల తరువాత ఐక్యం కావాలన్నదే సీపీఐ(ఎం) ప్రత్యామ్నాయం
- సమస్యలను పక్కదారి పట్టిస్తున్న ముఖ్య మంత్రి: తమ్మినేని
నవతెలంగాణ-సూర్యాపేట
            రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలతో సీఎం కేసీఆర్‌ కలిసిరాకపోవడంతో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది.. టీఆర్‌ఎస్‌ తటస్థ వైఖరి బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుంది.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫ్రంట్‌గా ఏర్పడాలి.. అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవిగేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతుల్లో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడంతోపాటు.. రాష్ట్రానికి నిధుల విడుదల పట్ల కేంద్రం అన్యాయం చేస్తున్నదని విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తటస్థ వైఖరి అవలంబించడం సరికాదన్నారు. అలా చేయడమంటే బీజేపీకి లాభం చేకూర్చడమేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ఉంటే తాము రాలేమంటూ.. పరోక్షంగా బీజేపీకి సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ పునరాలోచించుకో వాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం కోసం దేశ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, స్పందన బాగుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలే తప్ప.. పార్టీల మధ్య ఉన్న సమస్యలను సాకుగా తీసుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఉండొద్దని అన్నారు. ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీల కూటమి ఆలోచన చేయొద్దన్నారు. ఎన్నికల ముందు కూటమి కంటే ఎన్నికల తరువాత విపక్షాలు ఐక్యం కావాలన్నదే సీపీఐ(ఎం) ప్రత్యామ్నాయంగా సూచిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నికల పేరుతో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు తిష్టవేశాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పడమే కానీ అంతా డొల్లతనమని విమర్శించారు. పోడు భూముల సమస్యలను పట్టించుకోకుండా, పట్టాలు ఇవ్వకుండా సాగు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుందన్నారు. కొత్తవారికి రేషన్‌ కార్డులు, పింఛన్లు త్వరలో అని చెప్పడమేగానీ ఇచ్చేదెప్పుడని ప్రశ్నించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి వెబ్‌ సైట్‌లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పారు. తండ్రి పేరు మీద ఉన్న భూములను కొడుకుల పేరు మీద వారసత్వంగా ఎక్కించాల న్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గౌరవెల్లిలో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా నిర్వాసితులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల భూములు కోల్పోకుండా చేయొచ్చని తెలిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున బాలికపై లైంగికదాడి ఘటనలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల కుమారులు ఉన్నారని ప్రచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం దుర్మార్గమన్నారు. వరంగల్లు, హనుమకొండ జిల్లాల్లో పేదల ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలు ప్రయోగించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుంన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల మీద ఉద్యమాలను నిర్మించడానికి, వామపక్షాల ఐక్యత కోసం సీపీఐ(ఎం) ప్రయత్నం చేస్తుందని, ప్రజలు అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.