Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైద్యారోగ్య శాఖలో 13 వేల పోస్టులు భర్తీ చేస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 17,2022

వైద్యారోగ్య శాఖలో 13 వేల పోస్టులు భర్తీ చేస్తాం

ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నాం
- రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ అభివృద్ధి తక్కువ
- వికారాబాద్‌ జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ మంజూరు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పర్యటన
నవతెలంగాణ-కొడంగల్‌, పరిగి
            వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అని ఆరోపించారు. గురువారం వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ను ఎంపీ డా. రంజిత్‌ రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వైద్య సిబ్బంది, రోగులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు. అలాగే కొడంగల్‌ మున్సిపల్‌లో గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, కూరగాయల మార్కెట్‌ భవనాలను, డయాలసిస్‌ సెంటర్‌, సీసీరోడ్లు, ట్రైబల్‌ గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌, మున్సిపల్‌లోని సీసీరోడ్లు, డ్రయినేజీ, చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.. సీఎం కేసీఆర్‌ వైద్య విద్యను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వికారాబాద్‌ జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పాటు ఆయుష్‌ ఆస్పత్రిని మంజూరు చేస్తామని ప్రకటించారు. వచ్చే సంవత్సరం లోపు మెడికల్‌ కళాశాలను పూర్తిచేసి అడ్మిషన్లకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి గెలిచి ఉండకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుండేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్‌ సెంటర్లు ఉంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 100 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు-రంగారెడ్డి జలాలను ఈ ప్రాంతానికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రం అమలు చేసే ఏ ఒక్క పథకం అమలు చేయడం లేదన్నారు. త్వరలో అర్హులైన 10 లక్షల మందికి కొత్త పింఛన్లు అందజేస్తామన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు, తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నామన్నారు. జీఎస్ట్టీ గ్రోత్‌ రేట్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్నారు. ఓర్వ లేక కేరద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి డబ్బులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 వేల కోట్ల ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, మున్సిపల్‌ చైర్మెన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావుకు నిరసన సెగ
            పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌, ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌ రావు కాన్వారుని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందే కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులనూ ముందస్తు అరెస్టు చేసి పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
            కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌ కృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు సుభాష్‌ చందర్‌రెడ్డి, అంజనేయులు, నాగవర్ధన్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొ న్నారు. అలాగే కొడంగల్‌ పట్టణంలో బీఎస్పీ నియో జకవర్గ నేత వెంకటేశ్వర్లను ముందుస్తుగా అరెస్టు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.