Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోలీసుల దిగ్బంధనంలో ట్రిపుల్‌ ఐటీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

పోలీసుల దిగ్బంధనంలో ట్రిపుల్‌ ఐటీ

నాల్గో రోజూ బాసర విద్యార్థుల ఆందోళన
- ట్రాక్టర్‌పై వచ్చిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
- గోడదూకి ఐటీ ప్రాంగణంలోకి..
- స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- విస్తృత తనిఖీలు, ఎక్కడికక్కడ నాయకుల అరెస్ట్‌
- ప్రధాన గేటు వద్ద మూడంచెల భద్రత
నవతెలంగాణ-బాసర
              సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు నాల్గో రోజూ తమ నిరసన కొనసాగించారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనకు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసులు శుక్రవారం ట్రిపుల్‌ ఐటీని దిగ్బంధించారు. ప్రధాన గేటు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరో పక్క విద్యార్థులు ఎండను సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బాసర గోదావరి బ్రిడ్జి నుంచి ముధోల్‌ వరకు, మహారాష్ట్ర సరిహద్దు బీదరెల్లి వరకు పోలీసులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి బోధన్‌ మీదుగా మహారాష్ట్రలోని బాలాపూర్‌ గ్రామం మీదుగా పంట చేల నుంచి టాక్టర్‌పై ట్రిపుల్‌ ఐటీకి చేరుకున్నారు. పోలీసుల కండ్లుగప్పి గోడ దూకి యూనివర్సిటీలోకి ప్రవేశించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలుపుతానని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా రేవంత్‌రెడ్డిని పోలీసు వాహనంలో లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును బిక్కనూర్‌ టోల్‌గేట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం నుండే పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. కనిపించిన వివిధ పార్టీల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 12డిమాండ్లను పరిష్కరించాలని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ యూనివర్సిటీని సందర్శించాలని విద్యార్థులు ముక్తకంఠంతో కోరారు.
ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు
              ట్రిపుల్‌ ఐటీకి రాజకీయ పారీలు, విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారం మేరకు ప్రత్యేకంగా భద్రత పెంచారు. గోదావరి బ్రిడ్జి వద్ద పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. తమ పిల్లలను చూసుకునేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను బ్రిడ్జి వద్దనే పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. రాజకీయ పార్టీల నాయకులను సైతం బాసరలోకి అనుమతించలేదు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలపడానికి వెళుతున్న కాంగ్రెస్‌ ఏఐసీసీ కార్యక్రమాల అమలు చైర్మెన్‌ మహేశ్వర్‌రెడ్డిని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్‌ను, జిల్లా కమిటీ సభ్యులు డాకూర్‌ తిరుపతి తదితర నాయకులు, కార్యకర్తలను దిలావర్‌పూర్‌ టోల్‌ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు నర్సాపూర్‌(జి) పోలీస్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.