Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తూటాకు బలి... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

తూటాకు బలి...

అగ్నిపథ్‌ నిరసనలో యువకుడి మృతి
- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కాల్పుల్లో...
- అక్క దారిలో వెళ్లాలనుకొని.. 
- దబ్బీర్‌పేటలో విషాదం

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఖానాపూర్‌
            బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న తన అక్క రాణి స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్న దామేర రాకేశ్‌.. 'అగ్నిపథ్‌' నిరసనలో పోలీసుల తూటాకు బలి అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' పద్దతిని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువత నిరసనకు దిగగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్‌ మండలం దబ్బీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ (20) మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం మద్దిచర్లకు చెందిన మరో యువకుడు వినరుకి బుల్లెట్‌ దిగడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో దభీర్‌పేట, మద్దిచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి, పూలమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్నకుమారుడైన రాకేశ్‌ ఆర్మీ ర్యాలీలో స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ఎంపికయ్యారు. రాకేశ్‌కు ఫిజికల్‌, మెడికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి. రాత పరీక్ష కోసం కొన్ని నెలలుగా హన్మకొండలోనే ఉండి సన్నద్ధమవుతున్నారు. రాకేశ్‌ చిన్న అక్క రాణి వెస్ట్‌బెంగాల్‌లో బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారు. రాణి స్ఫూర్తితో రాకేశ్‌ ఆర్మీలో చేరాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్‌' పథకం ప్రకటించ డంతో ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్దమవు తున్న యువకులంతా నిరసనలో పాల్గొనడానికి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి రైల్వే పోలీసులు లాఠీఛార్జి చేయడంతో యువకులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్‌ మృతిచెందాడు. ఖానాపూర్‌ పోలీసులు దబ్బీర్‌పేటలోని రాకేశ్‌ తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించడంతో వారంతా సికింద్రాబాద్‌కు తరలిపోయారు.
వినయ్‌ పరిస్థితి విషమం..
            మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం మద్దిచర్ల గ్రామానికి చెందిన లక్కం వినయ్‌ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. వినయ్‌ని వైద్య చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు కాల్పులు జరిపారని, నాకేమైనా అయితే పోలీసులదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించాడు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి 'ఎర్రబెల్లి' ఆగ్రహం
            సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆందోళన దురదృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిరుద్యోగుల పట్ల కేంద్ర వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల్లో వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం దబ్బీర్‌పేట యువకుడు మృతిచెందడం విచారకరమన్నారు. వినరుతో పాటు పలువురు గాయపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ పథకం అర్ధం లేనిదన్నారు. ఇలాంటి నిర్ణయాలతో యువత ఉసురుపోసుకుంటున్నారన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం 5.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందన్నారు. వాళ్ల చేతకానితనాన్ని ఇతర రాజకీయ పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అల్లర్ల వెనుక రాజకీయ పార్టీలున్నాయనడం అసంబద్దమన్నారు. నిరుద్యోగులు సంయమనం పాటించాలన్నారు.
రాకేశ్‌ది కేంద్ర ప్రభుత్వ హత్య : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
            అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న ఆర్మీ విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరగ్గా దామెర రాకేశ్‌ మృతిచెందాడని, రాకేశ్‌ది కేంద్ర ప్రభుత్వ హత్య అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రాకేశ్‌ కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి సేవ చేసే సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రశ్నించిన వారిని కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఒక పేద యువకుడిని బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించడానికి మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వాళ్లకు దేశ ప్రజలే బుద్దిచెబుతారన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.