Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరంగల్‌లో ఉద్రిక్తత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

వరంగల్‌లో ఉద్రిక్తత

రాకేశ్‌ అంత్యక్రియలు పూర్తి
- వరంగల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు అంతిమయాత్ర
- టీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎం), పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు హాజరు
- కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
- మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మట్టెవాడ/ నర్సంపేట/ ఖానాపురం
            కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామానికి చెందిన రాకేశ్‌ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. రాకేశ్‌ భౌతికకాయం శుక్రవారం రాత్రి ఎంజీఎం మార్చురీకి వచ్చింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి,ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పి చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, మేయర్‌ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
మార్చురీ నుంచి భౌతికకాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చి వాహనంలో ఎక్కిం చారు. అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నర్సంపేట వరకు సాగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సీపీఐ(ఎం) కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు, జనం పెద్దఎత్తున తరలివచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డు లు ప్రదర్శించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంజీఎం నుంచి పోచంమైదాన్‌కు చేరుకో గానే బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసు కుంది. కార్యాలయం లోపలికి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారు లు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కార్యా లయం వద్ద బ్యానర్లను చించివేశారు. వాటిని ఆందోళన కారులు తగులపెట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ( ప్రధాని మోడీ) దిష్టిబొమ్మ ను దహనం చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అగ్నిపథ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కూడా రాకేశ్‌కు నివాళులర్పించేందుకు రాగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీతక్క గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వారిని అక్కడ నుంచి పంపించేశారు. సీతక్కకు పోలీసులు భద్రత కల్పించి అక్కడ నుంచి బయటకు పంపించారు.
రాకేశ్‌ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
            అగ్నిపథ్‌ వల్ల రాకేష్‌ మృతిచెందాడని, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రధాని మోడీ రైతులు, జవాన్లను మోసం చేస్తూ దేశ భద్రత ను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనా లోచిత నిర్ణయం వల్ల ప్రాణం కోల్పోయిన రాకేష్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు.
అంతిమయాత్ర
            రాకేశ్‌ మృతికి కారణమైన అగ్నిపథ్‌ను నిరసిస్తూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట బంద్‌ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు పెండెం రామానంద్‌, కౌన్సిలర్‌ వేముల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రాకేశ్‌ కుటుంబాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడు తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. దబీర్‌పేటలో గ్రామ ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.