Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు పోరాటం

- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
           సైన్యంలో రిక్రూట్‌మెంట్‌ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడతామని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు వెల్లడించాయి. శనివారం హైదరబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ ఆ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు మాట్లాడుతూ... కేంద్రం ఈ పథకాన్ని కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందన్నారు. దేశ భద్రతను తాకట్టుపెట్టేలా ఉందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ చేసేందుకు పూనుకోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అభ్యర్థుల మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, గాయపడిన వారికి పూర్తి వైద్యం అందించాలని కోరారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 21న జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్‌, సహాయ కార్యదర్శి బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. ఆంజనేయులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శులు మూడ్‌శోభన్‌, లెల్లెల బాలకష్ణ, డి.బాల్‌రెడ్డి, గఫూర్‌, మాటూరి బాల్‌రాజ్‌గౌడ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, ఎ. రాములు, జిఎస్‌. గోపి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కంసానిపల్లి నిరుపేదలకు పట్టాల్విండి
ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌కు రైతుసంఘం వినతి
            నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని కంసానిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 229 పరిధిలోని 1024 ఎకరాలకు పట్టాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. 130 ఏండ్లుగా (నాలుగు తరాలు) సుమారు 426 నిరుపేద కుటుంబాలు ఆభూమిని సాగు చేసుకుంటున్నాయనీ, వారికి పట్టాలివ్వాలని డిమాండ చేసింది. వర్రెలు, వంపులు, రాళ్ళు, రప్పలు, బోళ్లు ఉన్న ఆ భూములను దళిత, గిరిజన, బలహీన వర్గాలకు పేదలు చదును చేసి సేద్యం చేసుకుంటున్నారని తెలిపింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి శనివారం ఈమేరకు ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కొంతమంది రైతులకు 30 ఏండ్ల క్రితమే అప్పటి ప్రభుత్వాలు పాస్‌బుక్కులు ఇచ్చాయని తెలిపారు. ఆ భూమిని ఆహారశుద్ధి పరిశ్రమలకు కేటాయిస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తూ...పేదలను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలల నుంచి రైతులు తహశీల్దారు కార్యాలయం ముందు రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు. 426 పేద కుటుంబాలకు భూమిహక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధరణి పాస్‌బుక్కులు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని, వెంటనే పేదల ఆందోళనలను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.