Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును శుక్రవారం వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు ఒకటి నుంచి పదో తేదీ వరకు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల విజ్ఞప్తి మేరకు ఫీజు గడువును శుక్రవారం వరకు పొడిగించామని తెలిపారు.