Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ వల్లనే యువతకు తగిన అవకాశాలు దక్కుతున్నాయని బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపే క్రమంలో యువతకు తగిన అవకాశాలు సీఎం ఇస్తున్నారని పేర్కొన్నారు. పుడ్ కార్పొరేషన్ చైర్మెన్గా మేడె రాజీవ్సాగర్ను నియమించటం ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు రాజీవ్ సాగర్ను అభినందించారు.