Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద సాయమందిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపక్ష నేతలు ఆఫీసుల్లో మీడియా ముందుకు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.