Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది ఐఎఫ్ఎస్లు, ఎనిమిది మంది డీఎఫ్ఓల బదిలీలు, పోస్టింగ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అటవీశాఖలో భారీగా డీఎఫ్వోలు బదిలీ అయ్యారు. 17 మంది ఐఎఫ్ఎస్లు, ఎనిమిది మంది డీఎఫ్ఓలను అటవీశాఖ బదిలీ చేసింది. ఈమేరకు సోమవారం అటవీ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్ షెట్టి, ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా ప్రవీణ, సిద్దిపేటకు కె శ్రీనివాస్, హన్మకొండ, జనగామకు జే. వసంత, ములుగు జిల్లాకు కిష్టాగౌడ్, యాదాద్రి భువనగిరికి పద్మజారాణి, నిజామాబాద్కు వికాస్ మీనా, రంగారెడ్డి జిల్లాకు జాదవ్ రాహుల్ కిషన్, నాగర్ కర్నూల్ జిల్లాకు జి రోహిత్, మంచిర్యాలకు శివ్ ఆశీష్ సింగ్, ఖమ్మంకు సిద్దార్థ్ విక్రమ్ సింగ్, సంగారెడ్డికి సి శ్రీధర్ రావు, చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్కు వి. వెంకటేశ్వర రావు, మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్గా ఎం.అశోక్ కుమార్, ఆమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవరావు, వికారాబాద్కు డీవీ రెడ్డి, సూర్యాపేటకు వి సతీష్ కుమార్, సూర్యాపేట ఎక్సైజ్శాఖకు ముకుంద్ రెడ్డి, అరణ్య భవన్లో డీసీఎఫ్ (ఐటీ)గా శ్రీలక్ష్మి బదిలీ చేసింది.