Authorization
Thu May 01, 2025 02:25:01 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శుక్రవారం భద్రాచలంలో నిర్వహించే శ్రీరాముని సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర రాజన్ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆమె గురువారం రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా భద్రాచలం బయలుదేరి వెళ్లనున్నట్టు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్కు చేరుకుంటారు.అక్కడి నుంచి భద్రాద్రికి చేరుకుని... శ్రీరామ పట్టాభిషేకానికి హాజరవుతారు. గవర్నర్తోపాటు రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు.