Authorization
Mon May 05, 2025 08:49:52 pm
నవతెలంగాణ-బయ్యారం
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మ దినం సందర్భంగా ఆదివారం సొసైటీ సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ ఆవరణలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, మండల నాయ కులు తమ్మిశెట్టి వెంకటపతి, నద్దునురి లింగయ్య, బొబ్బిలి కిరణ్, జర్పుల శ్రీనివాస్, భూక్య నరేష్, మండ నాగరాజు, మంగిలాల్, హరి, బీమా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.