Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 15,2022

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

- 60 కేంద్రాలు షురూ..
- రవాణా టెండర్ల ఖరారులో జాప్యం..
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందు కుంటున్నాయి. వానాకాలం సీజన్‌లో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. జిల్లా లోని కమలాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ధర్మసాగర్‌, హసన్‌పర్తి, వేలేరు మండలాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 60 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. రవాణాకు సంబంధించి టెండర్లు నేటికీ ఖరారు కాలేదు. 5 సెక్టార్‌లలో 2 సెక్టార్లలో గత కాంట్రాక్టర్లనే రవాణా చేయాలని కోరడంతో వారు స్పం దించి రవాణ చేయడానికి ముందుకు వచ్చారు. 50 లక్షల గన్నీ సంచులకుగాను కొత్తవి 16 లక్షలు, పాతవి 22 లక్షల సంచులున్నాయి. మరో 12 గన్నీ సంచులు జిల్లాకు అవ సరం. జిల్లాలోని 14 మండలాలను 5 సెక్టార్లుగా విభజించి రవాణాకు సంబంధించిన టెండర్లను పిలిచారు. టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతుంది. గతంలో రవాణా చేసిన గుత్తేదార్లతో 2 సెక్టార్లలో ధాన్యం రవాణ ప్రారం భించారు.
హన్మకొండ జిల్లాలో 14 మండలాల్లో ఇప్పటికే కమలాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హసన్‌పర్తి, వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్‌ తదితర మండలాల్లో సుమారు 60 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఇందులో 21 ఐకెపి, 39 పీఏసీఎస్‌ కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 21 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. 607 మంది రైతుల నుండి 3,254 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 161 కొనుగోలు కేంద్రాల్లో 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తొలి దశలో కమలాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో కొనుగోలు కేంద్రా లు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 7వ తేదీ నుండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ మండలాల్లో కొంత ఆలస్యంగా కోతలు ప్రారంభం కానున్నందునా కేంద్రాలను ఆలస్యంగా ప్రారం భించే అవకాశముంది. గత వానాకాలం సీజన్‌లో 1.51 లక్షల మెట్రాక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతంలో 151 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో మరో 10 కేంద్రాలను పెంచడానికి ఏర్పాట్లు చేశారు.
రవాణా టెండర్లలో జాప్యం..
జిల్లాను 5 సెక్టార్ల కింద విభజించి ధాన్యం రవాణాకు టెండర్లు పిలిచారు. ఒక్కో సెక్టార్‌లో 30 వాహనాలను కేటా యించనున్నారు. మొత్తంగా 150 వాహనాలు అవసరం. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో టెండర్లు ఖరారు కావడంలో జాప్యం జరుగుతుండడంతో పాత గుత్తే దార్లను రెండు సెక్టార్లలో రవాణా చేయాలని సూచిం చడంతో వారు ముందుకు వచ్చినట్లు అధికారులు చెబు తున్నారు. గత వానాకాలం సీజన్‌లో రవాణాకు సంబం ధించి వాహన కొరత తీవ్రంగా ఉండి రైతులు వ్యయప్ర యాసాలకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రవాణాకు సంబంధించి టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని రైతులు కోరుతున్నారు.
మరో 12 లక్షల సంచులవసరం..
జిల్లాలో 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తరలించ డానికి 50 లక్షల సంచులవసరముంది. ఇందులో కొత్తవి 16 లక్షలు, పాతవి 22 లక్షలు అందుబాటులో వున్నాయి. మరో 12 లక్షల గన్నీ సంచులు అవసరం. ఇందుకు అనుగుణంగా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే మొత్తం గన్నీస్‌ సంచులు తెప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శరవేగంగా మిషన్‌ భగీరథ పైప్లైన్‌ పనులు
బొడ్రాయి ప్రతిష్ట మహౌత్సవంలో .. గండ్ర సత్యనారాయణ రావు పూజలు
నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలి
మక్కల కొనుగోలులో కొర్రీలు
కాంగ్రెస్‌లో కన్నడ జోష్‌ !
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం
సీపీఎస్‌ ఉద్యోగుల సంబురాలు
16న టిడిపి వరంగల్‌ పార్లమెంట్‌ మినీ మహానాడు
మినీ గూడ్స్‌ యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక
భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి : కలెక్టర్‌
ప్రజల్ని మభ్యపెడితే ఫలితం అనుభవించక తప్పదు
వీవోఏల సమ్మె పట్ల స్పందించకపోతే...
నేతన్నలను కాపాడుకునే జిమ్మదారి నాదే
వీవోఏల సమస్యలను పరిష్కరించాలి
ఆదివాసీల అస్తిత్వ రక్షణకై పోరాడుదాం
సీఎం కప్‌ను విజయవంతం చేయాలి : నగర మేయర్‌ సుధారాణి
బందోబస్తు మధ్య జేపీఎస్‌ సోని అంత్యక్రియలు
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌లో సంబరాలు
పేద ప్రజల ఆర్తనాదాలు వినిపించే పత్రిక నవతెలంగాణ
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం - పేద ప్రజల విజయం
గ్రామ ప్రగతికి సోపానం..పరిశుభ్రత, పారిశుధ్యం
గణపురం సర్పంచ్‌ తల్లి మృతి
బీపీ మండల్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలిరండి
కర్ణాటక కాంగ్రెస్‌ గెలుపుతో సంబరాలు
బొమ్మాపూర్‌ వద్ద వాహన తనిఖీలు
జేపీఎస్‌ల చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మోసగించిన విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి
పైప్‌లైన్‌ లీకేజీతో తాగు నీరు కలుషితం
బీజేపీ కుట్రలను తిప్పి కొట్టండి : వీరన్న
బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వామి విగ్రహ ప్రతిష్టాపన

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.