Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నష్టపరిహారం లేనట్లేనా..? | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 14,2023

నష్టపరిహారం లేనట్లేనా..?

- వరిని కోయకుండా వదిలేసిన రైతులు
నవతెలంగాణ-నూతనకల్‌
           మండలపరిధిలోని యడవెల్లి, తాళ్లసింగారం, చిల్లకుంట్లతో పాటు మండలపరిధిలోని అనేక గ్రామాలలో నిరంతరాయంగా పది రోజులపాటు కురిసిన అకాల వర్షానికి వరి నారు మొలిసిన పరిస్థితి ఎడవల్లిలో కనపడుతుంది. వర్షంతో పంట నూరుపిడి యంత్రాలు పొలాల్లోకి పోవడానికి వీలుకాక వరి పూర్తిగా ఎదురుగాలులకు అడ్డం పడి సగానికి పైన వడ్లు రాలిపోవడంతో ప్రస్తుతం నారుమడిలో వరి నారు మొలిచిన రీతిలో కనిపిస్తుంది. రైతులు అట్టి పొలాన్ని కోయకుండా వదిలేశారు.ఈ విషయాన్ని కొంతమంది రైతులు వ్యవసాయ అధికారులకు పలుమార్లు తెలియ పరిచినప్పటికీ మన మండలంలో భారీగా వర్షాలు కురవలేదని,నష్టపరిహారం కింద మండలాన్ని ప్రకటించలేదని రైతులకు సమాధానం చెప్పారే కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి విచారించి నివేదికను ఉన్నత అధికారులకు పంపిన దాఖలాలు కనబడడం లేదు.అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులను బాధ్యతగా ఆదుకునే అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని పొందలేక పోతున్నారు.రాష్ట్రంలో అనేక జిల్లాలు మండలాలలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నప్పటికీ ఈ మండల రైతులకు నష్టపరిహారం విచారణ చేపట్టకపోవడం శోచనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టపరిహారం చెల్లించాలి
రైతు- జడిగల మల్లయ్య
           మండల వ్యవసాయ అధికారులు,మండల ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా ఉన్నతాధి కారులకు దృష్టికి తెచ్చి నిరంతరంగా 10 రోజులు కురిసిన వర్షానికి పంట కోయకుండా , పొలంలో వడ్లు రాలిపోయిన వారి పొలాలను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి.నష్టపోయిన పంట పొలాలను విచారణ చేపట్టి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నందికొండలో రెండు గ్రూపులుగా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌
సుమన్‌ యువసేన సేవలు అభినందనీయం
రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి విరాళం
యువతకు అండగా ఏఐవైఎఫ్‌
వట్టికూటి శ్రీను మృతి బాధాకరం
కాంగ్రెస్‌ పార్టీలో వర్గ పోరు...
తేమ సాకుతో రెండు కేజీలు లూటీ
లింగాల ప్రాంగణ ద్వారానికి మంత్రి శంకుస్థాపన
వామపక్ష పార్టీల ఒత్తిడితోనే ఉపాధి చట్టం
జనమైత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి కలకలం
పుస్తక పఠనంతోనే విజ్ఞానం
మోడీ పాలనపై తిరుగుబాటు మొదలైంది
ప్రజా హక్కులకోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీలకు అండగా ఉండండి
అవే రేట్లు..
హలో మిత్రమా.. నెక్స్ట్‌ ఏం చేద్దాం..?
కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపు..బీజేపీకి చెంప పెట్టు
బునాదిగాని కాలువను సత్వరమే పూర్తి చేయాలి
కలిసికట్టుగా కార్యకర్తలు పని చేయాలి
కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీ
కన్యక రైస్‌ మిల్లు వేయింగ్‌ మిషన్‌ సీజ్‌
ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసేందుకు కుట్ర
రేవంత్‌ రెడ్డిపై తలసాని వ్యాఖ్యలను ఖండించిన బీర్ల ఐలయ్య
ఘనంగా గణపతి హోమం
ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం
ఉద్యోగులను బెదిరించడం సరికాదు
పల్లెదవాఖాన తెరవండి సారూ..
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టులు ,బ్రిడ్జిలపై కలెక్టర్‌ సమీక్ష
రొడ్డ అంజయ్య ప్రథమవర్థంతి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.