Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చైనాతో ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్న మలేషియా | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • May 01,2023

చైనాతో ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్న మలేషియా

న్యూయార్క్‌ : మార్చి29 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీదాకా మలేషియా ప్రధాన మంత్రి అన్వర్‌ ఇబ్రాహిం చైనాలో పర్యటించాడు. ఈ పర్యటన లో మలేషియాలో చైనా పెట్టుబడుల గురించి అనేక ఒప్పందాలు జరిగా యి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా సైనికంగాను, ఆర్థికంగాను చైనాకు వ్యతిరేకంగా కాలుదువ్వుతున్న స్థితిలో మలేషియా ప్రధాని చైనా పర్యటన ఆసక్తిదాయకంగా ఉంది. మలేషియాలో పెట్రోకెమికల్‌, ఆటోమోటివ్‌, ఫైనాన్స్‌, తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టటానికి చైనాలో 19 మెమొరాండా ఆఫ్‌ అండర్స్టాండింగ్స్‌ (ఎమ్‌ఓయుల)పైన అన్వర్‌ సంతకాలు చేశాడు. అదే సమయంలో అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఘర్షణలో తన దేశం తటస్థంగా ఉంటుందని మలేషియా ప్రధాని ప్రకటించాడు. ఈ ఎమ్‌ఓయుల విలువ 170బిలియన్‌ యువాన్లు(38.5బిలియన్‌ డాలర్లు) ఉంటుంది. ఈ పెట్టుబడులు మలేషియా స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 10శాతంతో సమానం. రాబోయే రోజుల్లో మలేషియాలో చైనా పెట్టుబడులు అనేక రెట్లు పెరగనున్నాయి.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాతోవున్న సరిహద్దు తగాదాను పెంచ కుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మలేషియా సంసిద్దంగా ఉందని అన్వర్‌ సూచించాడు. దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ సమస్యలతో పాటు అనేక విషయాలపై అమెరికా చైనాపై యుద్ధానికి కాలుదువ్వుతున్న స్థితిలో మలేషియా వైఖరి గురించి ప్రధాని అన్వర్‌ ప్రకటించటానికి ప్రాధా న్యత ఏర్పడింది. అన్వర్‌ చైనా పర్యటనలో అత్యున్నత స్థాయి ప్రతినిధి వర్గం పాల్గొంది. అన్వర్‌ బృందం 36 మంది చైనీస్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో పాల్గొంది. మలేషియా-చైనా బిజినెస్‌ ఫోరమ్‌ సమావేశంలో 1000 మందికి పైగా ఇరు దేశాల బిజినెస్‌ ప్రతినిధులు పాల్గొ న్నారు. 2009 నుంచి చైనా మలేషియాకి అత్యున్నత స్థాయి వాణిజ్య భాగ స్వామిగా ఉంది. 2022లో మలేషియాకి, చైనాకి మధ్య 110.6 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. అలాగే 2022లో మలేషియాలో చైనా అత్యంత అధిక స్థాయిలో 12.5బిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి పెట్టిన దేశంగా ఉంది. చైనా, సింగపూర్‌ తరువాత మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం.
మలేషియా ప్రధాని అన్వర్‌ చైనా పర్యటనలో జరిగిన ఒప్పందాల మొత్తం 170బిలియన్‌ యువాన్లలో 80బిలియన్లు సింగపూర్‌ కి సమీపంలోని జోహౌర్లో ని రోంగ్షెంగ్‌ పెట్రోకెమికల్‌ కంపెనీలో పెట్టటం జరుగుతుంది. 32బిలియన్‌ యువాన్ల పెట్టుబడి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ జెజియాంగ్‌ గీలీ పెరాక్‌ రాష్ట్రంలో పెట్టబోయే ఫ్యాక్టరీలో పెట్టటం జరుగు తుంది. ఇలా మలేషియా లో చైనా పెట్టుబడులు ప్రవహిస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో మలేషియా చైనా సహకారం తీసుకుంటే అనివార్యం గా మలేషియాపై అమెరికా ఒత్తిడి ఉంటుంది. చైనా, అమెరికాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంలో మలేషియా ఇరుదేశాలతో సత్సంబంధాలను కొనసాగిం చటం కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలలో చైనా ప్రతి కదలికనూ తన ప్రపంచ ఆధిపత్యంపైన దాడిగా అమెరికా భావిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ
అరబ్‌ లీగ్‌లో సిరియా చేరితే కలవరపడేది అమెరికానే : చైనా
ఆ ఘర్షణలు బీజేపీ కుట్రే
గ్రీస్‌ వర్సిటీ ఎన్నికల్లో కమ్యూనిస్టు మద్దతుదారుల జయభేరి
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఫ్రెంచ్‌ ప్రభుత్వం
అమెరికా ఆజ్యంతో మండుతున్న ఉక్రెయిన్‌ రావణ కాష్టం!
రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు
ఇమ్రాన్‌ అరెస్టు అక్రమం
సిరియాను తిరిగి చేర్చుకున్న అరబ్‌ లీగ్‌
భారత్‌లో మాతా శిశు మరణాలు ఎక్కువే
ట్రంప్‌ దోషే...
ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌
రక్తపాతాలు, కుట్రలను పురిగొల్పేది పెత్తందారీ శక్తులే !
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు
బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి పట్టాభిషేకం
సెర్బియాలో మూకుమ్మడి హత్యలు
ఇంగ్లండ్‌ స్థానిక ఎన్నికల్లో పేలవమైన పనితీరును కనబరిచిన టోరీలు ముందంజలో లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు
ముగ్గురు పాలస్తీనియన్లను హతమార్చిన ఇజ్రాయిల్‌ మిలటరీ
పాక్‌లో స్కూలును చుట్టుముట్టిన సాయుధులు
పుతిన్‌పై హత్యాయత్నం ?
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
జూన్‌ 1కల్లా రుణాల చెల్లింపు సంక్షోభంలో అమెరికా !
లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న చైనీస్‌ యువాన్‌
ప్రతి దాడి విఫలమైతే... ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతును కోల్పోతుంది..!
భద్రతా మండలిని విస్తరించాలి : రష్యా విజ్ఞప్తి
ఉత్తర కొరియాను నిలువరించేందుకు అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం
ఉక్రెయిన్‌కి నాటో సైనిక సహాయం
టర్కీ సార్వత్రిక ఎన్నికలు
ప్రధాని మోడీ..విషపూరితమైన పాము !
చర్చలే పరిష్కారం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.