Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఉత్తమ మున్సిపల్ కమిషనర్గా అవార్డు పొందిన వెంకటయ్యను పట్టణంలో దళిత సంఘం నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చిత్రం ఏసోబు, అంకూర్ దేవయ్య, రాష్ట్ర బీజేసీ ఎస్సీ సెల్ నాయకులు సుధాకర్ మాట్లాడారు.కమిషనర్ వెంకటయ్య పట్టణం లోని పారిశుధ్యపనులను సమర్థ వంతంగా నిర్వహించినందుకు ఉత్తమఅవార్డు దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు.పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఎంతో కషి చేశారన్నారు.పట్టణప్రగతిలో భాగంగా అన్ని వార్డులలోనూ పనులు చేపట్టి నందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక య్యారన్నారు.ఈ కార్యక్రమంలో పొట్ట సుగుణయ్య, అంకూరి రమేశ్, ప్రసాద్, శ్రీకాంత్, చిత్రం పీటర్, మహేందర్, వెంకటేష్, పొట్ట సాయిలు, పవన్, మాతంగి వెంకటయ్య, ముత్యాలు, అబ్రహం పాల్గొన్నారు.