Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మారుమూల గ్రామాలు, తండాలు సైతం అభివద్ధి చెందుతున్నా జిల్లాకేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామం గిరిదుర్గం ప్రసిద్ధిగాంచిన చరిత్ర కలిగిన గ్రామం మాత్రం అభివద్ధిలో వెనుకబాటు కనబడుతుంది.వీధివీధికి సీసీరోడ్లు వేశారు.కానీ ఇండ్లలో వర్షమొస్తే వీధులన్ని వరద నీళ్లన్నీ ప్రవాహంలా దర్శమిస్తున్నాయి.ప్రధానవీధుల్లో ఇండ్లలో వాడుకున్న నీరు అయితే వర్షం వరద కన్నా అధికం. ఉన్నతాధికారులు స్పందించి వీధుల్లో మురుగు కాలువలు నిర్మించి గ్రామాభివద్ధికి సహకరించాలని 70,80 కుటుంబాల వారికి రోజు నరకయాతనగా మారిందని మురుగు కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.