Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో సోమవారం శ్రీరామకష్ణ స్కూల్ రోడ్డులో మెడ్ లైఫ్ డయాగ్నొస్టిక్ సెంటర్ను మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ప్రారంభించారు. డయాగ్నొస్టిక్ సెంటర్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ మొగలు గాని మల్లేశం ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, కౌన్సిలర్లు బెతి రాములు, సంగు భూపతి, కోఆప్షన్ మెంబెర్ సీసా రాజేష్, నాయకులు బింగి రవి, యువజన విభాగం అధ్యక్షులు పులా శ్రవణ్, మేకల నరేష్, ఎమ్మె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.