Authorization
Thu April 10, 2025 05:26:29 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణ సీఐగా ఆంజనేయులు బుధవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన శివశంకర్ సూర్యాపేట డీఎస్బీకి బదిలీ కావడంతో ఆయన స్థానంలో మునగాల సీఐగా నిధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు ఇక్కడికి వచ్చారు. నూతన సీఐ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.సీఐకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.